ప్రజాపాలనలో ప్రజలే మూలం- షబ్బీర్ అలీ..!

ఆదిలాబాద్ మహా : ప్రజాపాలనలో ప్రజలే ప్రభుత్వానికి మూలమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ ఓబీసీ మైనార్టీల శాఖల సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్
ప్రజా సేవా భవన్ ఆవరణలో ప్రజాపాలన దినోత్సవ సంబరాలు పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కంది శ్రీనివాస రెడ్డి..!

ఆదిలాబాద్ మహా : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తుందని అదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం
విశ్వకర్మలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలి- కంది శ్రీనివాస రెడ్డి ..!

ఆదిలాబాద్ మహా : విశ్వకర్మలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం విశ్వకర్మ జయంతిని పరస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
కాంగ్రెస్ పార్టీలో చేరికలు పార్టీ లో చేరిన రిటైర్డ్ ఎమ్ఈఓ కండువా కప్పి స్వాగతించిన కంది శ్రీనివాస రెడ్డి..!

ఆదిలాబాద్ మహా: పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు రాచర్ల శరత్, భగత్ నరేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర
క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ ఆదిలాబాద్ పర్యటన..!

ఆదిలాబాద్ మహా: తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా తో కలిసి సమావేశం నిర్వహించారు .ఆదిలాబాద్ జిల్లా
