Mahaa Daily Exclusive

మేం పారిపోవట్లేదు.. యూరియా అంశంపై చర్చకు సిద్ధం: మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి, మహా: యూరియా అంశంపై శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాదోపవాదాలు జరిగాయి. యూరియా సహా రైతు సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం

మేడారం జాత‌ర మాస్ట‌ర్ ప్లాన్ సిద్దం సిఎం ఆమోదం త‌ర్వాత ప‌నులు ప్రారంభం వంద‌రోజుల్లోపు ఆధునీక‌ర‌ణ పూర్తి మాస్ట‌ర్ ప్లాన్‌పై స‌మీక్షించిన‌ మంత్రులు పొంగులేటి, సీత‌క్క‌, అడ్లూరి..!

హైద‌రాబాద్, మహా : తెలంగాణ కుంభ‌మేళాగా పిలుచుకొనే మేడారం జాత‌ర‌కు సంబంధించి ఆదివాసీ గిరిజ‌న సంస్కృతీ సాంప్ర‌దాయాల‌కు అనుగుణంగా స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ గ‌ద్దెల ఆధునీక‌ర‌ణ‌, భ‌క్తుల‌కు సౌక‌ర్యాలు వంటి ప్రాధాన్య‌తా అంశాల‌తో కూడిన మాస్ట‌ర్

తెలంగాణ సంప్రదాయం బతుకమ్మ ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా చేసుకోవాలి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ..!

హైదరాబాద్, మహా: తెలంగాణ సంప్రదాయం బతుకమ్మ పండుగని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కొందరు బతుకమ్మ పండుగను రాజకీయం చేశారని టీపీసీసీ చీఫ్

శిర్డీ సాయిబాబా సంస్థాన్​ పేరుతో నకిలీ వెబ్​సైట్ మోసపోయిన భక్తులు..!

శిర్డీ, మహా శిర్డీ అనేది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తుల ఆధ్యాత్మిక కేంద్రం. రోజూ వేలాది మంది భక్తులు సాయిబాబా దర్శనార్థం ఇక్కడకు వస్తుంటారు. భక్తుల సౌలభ్యం కోసం సాయిబాబా సంస్థానం భక్త నివాసం,

నా అభిప్రాయం బహిరంగంగా చెప్పా రూమర్స్ నమ్మొద్దు.. గుంటూరు వ్యక్తిగత కార్యక్రమం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..!

మునుగోడు, మహా రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని, పార్టీ పెడుతున్నానని ఇలా రకరకాల వార్తలు సృష్టిస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా, పార్టీని బలోపేతం చేసేందుకు

శ‌ర‌న్న‌వ‌రాత్రోత్స‌వాలు ప్ర‌శాంతంగా నిర్వ‌హించుకోవాలి నిర్వాహ‌క క‌మిటీల‌తో ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్ స‌మ‌న్వ‌య స‌మావేశం మండ‌ప నిర్వాహ‌కుల‌కు ప‌లు సూచ‌న‌లు ..!

ఆదిలాబాద్ మ‌హా : ఈనెల 22 నుండి ప్రారంభమవుతున్నభక్తిశ్రద్ధలతో ప్ర‌శాంతంగా దుర్గా , శార‌దా శరన్నవరాత్రులు నిర్వహించుకోవాల‌ని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్అన్నారు. గురువారం ప‌ట్ట‌ణంలోని పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో

ఏఎన్ ఎన్ క‌థ‌నానికి స్పంద‌న ప‌శువైద్య శిబిరం నిర్వ‌హ‌ణ‌..!

ఆదిలాబాద్ మ‌హా : ఏఎన్ ఎన్ క‌థ‌నానికి స్పంద‌న ల‌భించింది. బేల మండలంలో పలు గ్రామాల్లో గత రెండు రోజుల నుండి లంపి స్కిన్ వ్యాధి రోజు రోజుకు వ్యాప్తి చెందుతుందని ఏఎన్ఎన్ వరుస

దేశంలో విద్యావంతులను తయారుచేసిన గొప్ప పాత్ర ఉపాధ్యాయులది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు గురు బ్రహ్మ అవార్డ్ ప్రధానం చేసిన ట్రస్మా..!

మంచిర్యాల, మహా :దేశంలో విద్యావంతులను తయారుచేసిన గొప్ప పాత్ర ఉపాధ్యాయులదని మంచిర్యాల జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏ భాస్కర్, ట్రస్మా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దామెర్ల సిద్దయ్య లు కీర్తించారు. మంచిర్యాల

ఆరు గ్యారెంటీ ల పేరిట కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది చెన్నూరు నియోజకవర్గం లో అభివృద్ధి కుంటుపడింది …!

మంచిర్యాల, మహా : 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే,

కులగణన నిర్ణయం రాహుల్ గాంధీ కృషికి ఫలితమే: షర్మిల

దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని APCC చీఫ్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రాహుల్ గాంధీ అవిరళ కృషికి ఫలితమని ట్వీట్ చేశారు. కులగణన