Mahaa Daily Exclusive

శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ పదవిపై వినుత కోట అభ్యంతరం..!

శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ పదవిని కొట్టే సాయికి ఇవ్వడంపై జనసేన మాజీ ఇంచార్జ్ వినూత కోట అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు

ఓట్‌ చోరీ కంటే ఎమ్మెల్యేల చోరీ పెద్ద నేరం: కేటీఆర్‌

TG: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓట్‌ చోరీ కంటే ఎమ్మెల్యేల చోరీ పెద్ద నేరమని ఆరోపించారు. ఎమ్మెల్యేల చోరీపై మాట్లాడకపోవడం.. రాహుల్ రెండు నాల్కల ధోరణికి

కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు: సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి తాజాగా MLAల పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదని, ఇవాళ కూడా చాలామందికి కండువాలు కప్పానని వెల్లడించారు. కప్పిన కండువాలో ఏముందో

టీడీపీ అభివృద్ధి చూసే చేరాం: మర్రి రాజశేఖర్

AP: వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ చేస్తున్న అభివృద్ధి చూసే తాము పార్టీలో చేరామని వెల్లడించారు. 6 నెలలుగా తమ

ట్రంప్ పాలనపై అమెరికన్లలో తీవ్ర అసంతృప్తి..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలనపై అమెరికన్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాజా సర్వేల ప్రకారం, 242 రోజుల పాలన తర్వాత ట్రంప్ రేటింగ్ 17 శాతానికి పడిపోయింది. సుంకాల విధానాలు, విదేశాంగ విధానం,

యుద్ధాన్ని ఎలా ముగించాలో భారత్‌ను చూసి నేర్చుకోండి..!

రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా యుద్ధాలు కొనసాగుతున్న నేపథ్యంలో, భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “యుద్ధాన్ని ఎలా త్వరగా

‘ఓజీ’ ప్రీమియర్‌కు తెలంగాణ సర్కార్‌ అనుమతి..!

‘ఓజీ’ సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 24న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకు అవకాశం కల్పించింది. జీఎస్టీతో కలిపి టికెట్ ధర రూ.800గా నిర్ణయించారు. సినిమా

హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రుసుం లక్ష డాలర్లు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌-1బీ వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా

పులివెందులకు కూడా మేమే నీరు ఇచ్చాం : సీఎం

అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మెజారిటీ ప్రాజెక్టులను తానే ప్రారంభించానని తెలిపారు. ఇప్పుడు రాయలసీమను ‘రతనాల సీమ’గా మారుస్తున్నట్లు చెప్పారు. గతంలో పులివెందులకు కూడా తామే నీళ్లిచ్చామని

అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్‌ సిటీ: మంత్రి నారాయణ

AP: అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్‌ సిటీ అని మంత్రి నారాయణ శుక్రవారం వెల్లడించారు. మిగులు భూమి విక్రయాల ద్వారా అమరావతిని అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. రాజధాని అభివృద్ధి అంటే అన్ని జిల్లాల అభివృద్ధి