Mahaa Daily Exclusive

2,569 మందికి కారుణ్య నియామకాలు: మంత్రి లోకేశ్

AP: రాష్ట్రంలో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద పోస్టింగ్‌లు ఇచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మొత్తం 3,441 మంది దీని కోసం దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,569

త్వరలోనే మినిస్టర్స్ క్వార్టర్స్‌ ముట్టడిస్తాం: తెలంగాణ జాగృతి

TG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం తేల్చకపోవడంపై తెలంగాణ జాగృతి మండిపడింది. బీసీలంటే చులకనా? ఏం చేస్తారులే అన్న పట్టింపులేని తనమా? స్థానిక ఎన్నికలకు హైకోర్టు పెట్టిన గడువు ముంచుకొస్తోంది. అయినా బీసీ రిజర్వేషన్ల పెంపునకు

‘తెలంగాణ ట్రంప్‌’ను పక్కన పెట్టేశారు: సీఎం రేవంత్

TG: పరిపాలన చేయాలంటే పొలిటికల్ విల్ చాలా అవసరమని సీఎం రేవంత్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. ‘తెలంగాణలో ఒక ట్రంప్

HYDలో భారీ వర్షాలు.. మంత్రి పొన్నం కీలక ఆదేశాలు..!

TG: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, తీసుకుంటున్న చర్యలపై వివిధ విభాగాల అధికారులతో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే

యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ నా డ్రీమ్‌: CM రేవంత్

TG: యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ తన డ్రీమ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమకు ఎటువంటి పోర్ట్‌ లేదన్నారు. అందుకు మచిలీపట్నం పోర్ట్‌ వరకు గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే విత్‌

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టుకు ప్రభుత్వం!

TG: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు విధించిన గడువు ఈ నెల 30తో యుగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కోరుతూ ప్రభుత్వం హైకోర్టును కోరనున్నట్లు సమాచారం. బీసీలకు 42%

వచ్చే నెల నుంచి పత్తి కొనుగోళ్లు: మంత్రి తుమ్మల

TG: పత్తి రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. 2025-26 సీజన్ పత్తి కొనుగోళ్లను వచ్చే నెల నుంచి ప్రారంభించాలని సీసీఐ, మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 122 కేంద్రాలను ఏర్పాటు

మద్దతు ధరల రక్షణకు కమిటీలు: మంత్రి తుమ్మల

TG: రైతులు తమ పత్తిని 10-12 కిలోమీటర్ల పరిధిలో విక్రయించుకునేలా జిన్నింగ్, ప్రాసెసింగ్ మిల్లులు, గోదాములు అందుబాటులో ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్

టూరిజం కోసం గుర్తించిన సైట్ల‌లో అభివృద్ధి చేపట్టాలి ఎకో టూరిజం ప్రాజెక్టు స్క్రీనింగ్ కమిటీ సమావేశం మంత్రి కొండా సురేఖ ..!

హైదరాబాద్, మహా: తెలంగాణను ఎకో టూరిజం హ‌బ్‌గా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నామ‌ని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఎకో టూరిజం కోసం గుర్తించిన సైట్ల‌లో స‌మ‌గ్రంగా అభివృద్ధి చేపట్టాలని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ,

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌క్క‌టి వేదిక ప్ర‌జా ద‌ర్బార్ ప్ర‌జ‌ల‌నుండి స‌మ‌స్య‌ల‌పై విన‌తులు స్వీక‌రించిన‌ కంది శ్రీ‌నివాస రెడ్డి …!

ఆదిలాబాద్ మ‌హా : నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మే ప్ర‌జా ద‌ర్భార్ నిర్వ‌హిస్తున్న‌ట్టు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీ‌నివాస రెడ్డి తెలిపారు. శుక్ర‌వారం ప‌ట్ఱ‌ణంలోని త‌న‌ క్యాంపు కార్యాల‌యం