Mahaa Daily Exclusive

సీయం ఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కంది శ్రీ‌నివాస రెడ్డి ..!

ఆదిలాబాద్ మ‌హా : పేద బడుగు బలహీన వర్గాల సంక్షేం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. పేదల వైద్యఖర్చుల నిమిత్తం

జిల్లా గొర్ల‌ పెంప‌కం దార్ల సంఘ కార్య‌వ‌వ‌ర్గానికి కంది శ్రీ‌నివాస రెడ్డి స‌త్కారం..!

ఆదిలాబాద్ : ఇటీవ‌ల జిల్లా గొర్ల పెంప‌కం దార్ల సంఘ ఎన్నిక‌లలో విజ‌యం సాధించిన సంఘ బాధ్యులు అధ్య‌క్షులు గవ్వల సాయి చైతన్య ,ఉపాధ్యక్షులుగా కెంద రాకేష్, కార్య‌ వర్గ సభ్యులు కె.రవి కాంత్,

ప్రభుత్వ డిగ్రీ , పీజీ కళాశాలలో అంబ రాన్నింటిన బతుకమ్మ సంబరాలు..!

బెల్లంపల్లి,మహ: తెలంగాణ సంస్కృ తి, సంప్రదాయాలలో భాగమైన బతు కమ్మ పండుగ సంబరాలు శుక్రవారం బెల్లంపల్లి డిగ్రీ, పీజీ కళాశాలలో అంబ రాన్నంటాయి. కళాశాల ఉమెన్ ఎంప వర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈ వేడు

గత సంవత్సరం లాభాల వాటా 35 శాతం ఇవ్వాలి మందమర్రి జిఎం కార్యాలయం ముందర గుర్తింపు సంఘం ధర్నా ..!

మందమర్రి, మహా : గత 2024- 25 సంవత్సరం సింగరేణి సంస్థ గడించిన లాభాలలో కార్మికులకు 35 శాతం లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియుసి మందమర్రి జిఎం

అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలి — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

మందమర్రి / మంచిర్యాల, మహా : ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని మందమర్రి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని తహసిల్దార్ సతీష్