పాకిస్థాన్ను ప్రత్యర్థి అనొద్దు.. ప్లీజ్: సూర్యకుమార్ యాదవ్

టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్ – 2025లో భాగంగా ఆదివారం మ్యాచ్లో విక్టరీ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో పాక్ జట్టుపై సెటైర్లు వేశారు. పాక్ జట్టును ప్రత్యర్థిగా చూడకూడదని పేర్కొన్నారు. “పాకిస్థాన్
ఖమ్మం కలెక్టరేట్ లో తొలిరోజు బతుకమ్మ సంబరాలు..!

తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ పండుగ ఖమ్మం కలెక్టరేట్ లో ఎంగిలి పూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమైంది. మహిళలు, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల ఉద్యోగులు కలిసి ఈ వేడుకలను నిర్వహించారు. జిల్లా సంక్షేమ
బీఆర్ఎస్ కార్యాలయంలో ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు..!

ఖమ్మంలోని తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో
అమెరికా నుంచి భారత్కు తిరిగి వచ్చేయండి: శ్రీధర్ వెంబూ

అమెరికా ప్రభుత్వం హెచ్1బీ విసా ఫీజును పెంచిన విషయం తెలిసిందే. దీంతో విదేశీయులపై చాలా భారం పడుతుంది. దీనిపై జోహో కర్పొరేషన్ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబూ స్పందించారు. అమెరికా వీసా ఫీజు పెంపును భారతదేశ
రూ.2కే కిలో ఉల్లి..!

AP: ఉల్లి రైతుకు ఊరట కలిగింది. కర్నూలులో రూ.2లకే కిలో ఉల్లి విక్రయాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ప్రారంభించారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో 45 కేజీల ఉల్లి సంచిని రూ.100లకు అధికారులు ఇస్తున్నారు.
కొత్త జీఎస్టీతో రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్ల ప్రయోజనం: చంద్రబాబు

AP: కొత్త జీఎస్టీ వల్ల రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్ల ప్రయోజనం చేకూరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు.
నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ 2.0..!

నేటి నుంచి జీఎస్టీ 2.0 అమల్లోకి రానుంది. వంటగది సరుకుల నుంచి ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత- ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు తగ్గనున్నాయి. జీఎస్టీ 2.0లో మొత్తం
భూమనకు జైలు శిక్ష ఖాయం: శాప్ ఛైర్మన్

AP: శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరకామణి కుంభకోణంలో లక్షల కోట్లు కాజేసి తప్పును కప్పిపుచ్చుకుంటున్నారని, ఆయనకు జైలు శిక్ష ఖాయమని జోస్యం చెప్పారు. వెంకటేశ్వరుడి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అమలుకు ఈసీ ఆదేశాలు..!

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను అమలు చేసేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఈనెల 30లోపు గతంలో ప్రచురించిన ఓటరు జాబితాలతో సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సీఈవోలకు సమాచారం ఇచ్చింది. ఈ ప్రక్రియను
2024లో గెలిచిన తర్వాత GSTకి ప్రాధాన్యం ఇచ్చాం: మోదీ

2017లో జీఎస్టీతో కొత్త అధ్యాయం మొదలైందని ప్రధాని మోదీ అన్నారు. అంతకుముందు ఎన్నో రకాల పన్నులు ఉండేవని చెప్పారు. ‘ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లాలన్నా పన్నులు కట్టాల్సి ఉండేది. GST సంస్కరణలు
