కవిత బాటలోనే లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె?

బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కూడా కవిత బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. RJDకి రోహిణి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రోహిణి ఇటీవల
గబ్బర్ సింగ్ పన్ను విధించిన మోదీ ప్రభుత్వం: ఖర్గే

వంద ఎలుకలు తిన్న తర్వాత పిల్లి హజ్ యాత్రకు వెళ్లినట్లు మోదీ ప్రభుత్వ తీరు ఉందని AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సరళమైన, సమర్థవంతమైన జీఎస్టీకి బదులు NDA ప్రభుత్వం
బతుకమ్మ పండుగ మహిళల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుంది: భట్టి

TG: తెలంగాణ సంస్కృతికి గర్వకారణమైన బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వరంగల్ వేయిస్తంభాల గుడిలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో మంత్రులతో కలిసి
నీటి వాటాల కోసం ఏ రాష్ట్రంతోనైనా కొట్లాడతాం: మంత్రి ఉత్తమ్

తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల కోసం ఏ రాష్ట్రంతోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడుతుందని ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీకి 512 టీఎంసీలను లిఖితపూర్వకంగా అప్పగించిందని ఆయన
ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదు: కేంద్ర విద్యాశాఖ మంత్రి

ఏ రాష్ట్రంపైనా భాషను బలవంతంగా రుద్దడం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. తమిళనాడు పాఠశాలలో తమిళం, ఇంగ్లీష్, తెలుగు,
స్వదేశీ తయారీ నినాదాన్ని అందరం స్వీకరిద్దాం: మంత్రి లోకేష్

ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన విధంగా స్వదేశీ తయారీ నినాదాన్ని అందరం స్వీకరిద్దామని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. అమరావతిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మహిళలు, వినియోగదారులు, వ్యాపారులకు సమానంగా శక్తినిచ్చే పన్ను విధానం
రాజా కోసమే బిగ్ బాస్ ఛాన్స్ వదులుకున్నా: దివ్వెల మాధురి

AP: బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాకముందే మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్య దివ్వెల మాధురి హౌస్ లోకి వెళ్తున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటికే సీజన్ మొదలైంది. దీంతో
2047 తర్వాతే మోదీ రిటైర్మెంట్: రాజ్నాథ్ సింగ్

2047 తర్వాతే మోదీ రిటైర్ అవుతారని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. 2029లో మీ పీఎం అభ్యర్థి ఎవరు? అని ఓ ఇంటర్వ్యూలో ఆయన్ను ప్రశ్నించారు. ‘2044 వరకు బీజేపీ పీఎం అభ్యర్థిగా నరేంద్ర
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం బెల్గాం లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను కలిసిన కంది శ్రీనివాస రెడ్డి.!

ఆదిలాబాద్ మహా : ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి జైనథ్ మండలంలో పర్యటించారు.మండలం లోని బెల్గం గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు , గ్రామస్తులతో కలిసి సమస్యలపై చర్చించారు.
క్షయ వ్యాధి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

మంచిర్యాల, మహా : క్షయ వ్యాధి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లా సమీకృత కార్యాలయ భవనంలో బ్రౌస్ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో
