Mahaa Daily Exclusive

ఆదిలాబాద్‌లో భారీ భూ కుంభకోణం బట్టబయలు డ‌బ‌ల్ రిజిస్ట్రేష‌న్ కేసులో బీజేపీ నేత‌తో పాటు మ‌రో ఇద్ద‌రి అరెస్ట్ ..!

ఆదిలాబాద్ మ‌హా: ఆదిలాబాద్‌లో భారీ భూ కుంభకోణాన్ని మావ‌ల పోలీసులు బట్టబయలు చేసారు. భూక‌బ్జాల‌పై మెసేజ్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా బాధితుల ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగు చూసిన‌ట్టు తెలిపారు.ప‌ట్ట‌ణంలో కోట్ల విలువైన

ఆద‌ర్శ ప్రాయుడు కొండాల‌క్ష్మ‌ణ్ బాపూజీ – క‌లెక్ట‌ర్

ఆదిలాబాద్ మ‌హా : కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశ‌యాలు ఆకాంక్ష‌ల‌క‌నుగుణంగా న‌డుచుకోవ‌ల‌సిన అవ‌స‌ర‌ముంద‌ని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, డీసీసీబీ చైర్మ‌న్ అడ్డి భోజారెడ్డి అన్నారు. బాపూజీ 13వ వర్ధంతి సందర్భంగా ఆదివారం

సింగరేణి లాభాల వాటా ఎప్పుడు ఇస్తారు సారు…? పండగ మీద పండగలు రాబట్టే చేతిలో చిల్లి గవ్వలు లేకపాయే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సింగరేణి కార్మికులు ..!

మంచిర్యాల, మహా : గత సంవత్సరం సింగరేణి లాభాలలో వాటా ఎప్పుడు ఇస్తారు సారు…? అని సింగరేణి కార్మికులు యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రతి యేడు దసరా, దీపావళి పండుగల సమయంలో సింగరేణి

రక్తదానం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చు మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ కుమార్ దీపక్ ..!

మంచిర్యాల, మహా : రక్తదానం చేయడంవల్ల ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చని మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్