Mahaa Daily Exclusive

పెన్ గంగ భ‌వ‌న్ లో కార్యాల‌యాల ప్రారంభం ..!

ఆదిలాబాద్ మ‌హా: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కలెక్టరేట్లోని పై అంతస్తు కూలిపోయిన నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు అధికార యంత్రాంగం తదుపరి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే కలెక్టరేట్లోని పలు విభాగాలను

లంబాడాల‌ను తొల‌గించాల్సిందే…!

ఆదిలాబాద్ మ‌హా : గ‌త 49 ఏళ్లుగా లంబాడా,సుగాలి, బంజారాలు త‌మ రిజ‌ర్వేష‌న్లు దోచుకుంటున్నార‌ని చట్టబద్దత లేని వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ… ఆదివాసీ సంఘాల నాయకులు కలెక్టరేట్ ఎదుట

భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు శరవేగంగా చేపట్టాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి..!

మంచిర్యాల, మహా, సెప్టెంబర్ 22 : జాతీయ రహదారుల నిర్మాణాలలో భాగంగా భూసేకరణ, నష్ట పరిహారం చెల్లింపు ప్రక్రియ శరవేగంగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్

రోడ్డు విస్తరణకు బెల్లంపల్లి పట్టణ ప్రజలు సహకరించాలి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ …!

బెల్లంపల్లి, మహ: బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడు తున్న రోడ్డు విస్తరణకు ప్రజలంతా సహకరించాలని మున్సిపల్ కమిష నర్ తన్నీరు రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం రోజు మున్సి పల్

ప‌నిభారం త‌గ్గించాలి ఏఐటీయూసీ..!

ఆదిలాబాద్ మ‌హా: మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి.. వారిపై పని భారాన్ని తగ్గించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్ డిమాండ్ చేశారు. స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ ఎంప్లాయిస్

ప్రజాసేవకే పోలీసులు నిరంతరం కృషి ..దొంగతనాలను అరికట్టేందుకు ప్రజ లంతా అప్రమత్తంగా ఉండాలి ..బెల్లంపల్లి రూరల్ సిఐ హనోక్..!

బెల్లంపల్లి ,మహా: బెల్లంపల్లి పట్టణ సర్కిల్ పరిధిలోని ప్రజలు పండగ ఉత్సవాలను పురస్కరించుకొని సొంత ఊర్లకు పలు పట్టణాలకు పయనమై పోతున్న తరుణంలో తమ విలువైన వస్తువులను కాపాడుకు నేందుకు అప్రమత్తంగా ఉండాలని బెల్లంపల్లి

బయో వ్యర్థాల నిర్వహణ శ్రద్ధగా చేపట్టాలి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…!

మంచిర్యాల, మహా,సెప్టెంబర్ 22 : మంచిర్యాల జిల్లాలో బయో వ్యర్థాల నిర్వహణ శ్రద్ధగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో బయో వ్యర్థాల నిర్వహణపై మున్సిపల్

భీమారం ప్రజలకు చెంతకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖామంత్రి గడ్డం వివేకానంద..!

భీమారం/మంచిర్యాల, మహా, సెప్టెంబర్ 22 : భీమారం మండల ప్రజలకు చేరువలో ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖామంత్రి గడ్డం