Mahaa Daily Exclusive

అక్టోబర్ 2న వారి ఖాతాల్లోకి రూ.15వేలు…!

AP: కూటమి సర్కార్ ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం కింద రూ.15 వేల ఆర్థిక సహాయం అందించనుంది. దసరా, గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న సీఎం

గత ప్రభుత్వ హయాంలో అందరూ బాధితులే: చంద్రబాబు

AP: గత ప్రభుత్వ హయాంలో అందరూ బాధితులేనని, తాను ఎప్పుడూ తప్పు చేయనని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎవరైనా తప్పులు చేస్తే వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తానని పేర్కొన్నారు. గతంలో తనపై ఎవరూ

వచ్చే ఎన్నికల్లో పోటీచేయను: జనసేన ఎమ్మెల్యే

AP: తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని తాను కోరుకుంటున్నానని, ఆయన నిర్ణయమే తనకు శిరోధార్యమని తెలిపారు. ఐదేళ్ల తర్వాత రాజకీయాల్లో పోటీ చేయనని,

హిందూపురంలో పరిశ్రమల హబ్‌ ఏర్పాటు చేయండి: బాలకృష్ణ

AP: హిందూపురం నియోజకవర్గంలో స్మాల్‌స్కేల్‌ ఇండస్ట్రీస్‌ హబ్‌ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రి కొండపల్లి శ్రీనివాసులును కోరారు. తన నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సినంత భూమి ఉందని, అంతర్జాతీయ విమానాశ్రయానికి 75 కి.మీ.

మావోయిస్టులపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు: చంద్రబాబు

AP: శాంతి భద్రతలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం చంద్రబాబు మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని, తుపాకీతో రాజ్యం చేయాలనే ఆలోచన సమాజానికి మంచిది కాదని ఆయన అన్నారు.

సినీ రంగ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి దుర్గేష్

సినీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ పాత్ర ఉండదని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఫిల్మ్ ఛాంబర్‌కు సంబంధించిన వ్యవహారం, నిర్మాతల అభిప్రాయాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. సినీ

ప్రేమ జంట ఆత్మహత్య…!

కర్ణాటకలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. కోలార్ జిల్లా మలూరు తాలూకాలోని బ్యాటరాయనహళ్లిలో గురువారం ఈ ఘటన జరిగింది. శెట్టహళ్లి గ్రామానికి చెందిన సతీష్ (18), పనమకనహళ్లికి చెందిన శ్వేత (17) ప్రేమలో ఉన్నారు.

డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..!

మంచిర్యాల, మహా : కిష్టంపేట డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం, కిష్టంపేటలో నిర్మిస్తున్ ప్రభుత్వ డిగ్రీ

గాంధారి ఖిల్లా చెరువుకు పర్యవేక్షించిన కలెక్టర్ ..!

మందమర్రి, మహా : ఇటీవల మందమర్రి మండలంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో గాంధారి ఖిల్లా చెరువుకు గండి పడిన విషయం విధితమే. అయితే గండి పడిన ప్రదేశాన్ని గురువారం మందమర్రి తాసిల్దార్ సతీష్

దుర్మార్గులను తరిమి కొట్టేదాకా పోరాటం ఆగదు: KTR

TG: హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో BTS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు తక్కువగా చూసిన తెలంగాణ భాషలోనే ప్రస్తుతం గొప్ప పాటలు వస్తున్నాయని తెలిపారు. ఇది