Mahaa Daily Exclusive

రాహుల్ సిప్లిగంజ్‌కు ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ అఛీవర్’ అవార్డు

TG: హైదరాబాద్‌లో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుల 6వ ఎడిషన్‌ HICC నోవాటెల్‌లో ఘనంగా జరిగింది. రౌండ్ టేబుల్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన తెలంగాణ

వైసీపీ కార్యకర్తలను వేధిస్తే.. డిజిటల్ బుక్‌లో కేసు: జోగి రమేశ్

AP: వైసీపీ సీనియర్ నేత జోగి రమేశ్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే వారి పేర్లను డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తాం. ఏడాది గడిచినా కూటమి నేతలు

కొలంబియా అధ్యక్షుడి వీసా రద్దు చేసిన అమెరికా..!

న్యూయార్క్ నగరంలో అమెరికా దళాలను రెచ్చగొట్టారనే ఆరోపణలపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో వీసాను రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ కోసం న్యూయార్క్‌లో ఉన్న పెట్రో, ట్రంప్

బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉండాల్సింది: షణ్ముఖ్

ఒకప్పుడు యూట్యూబ్ స్టార్‌గా వెలుగొందిన షణ్ముఖ్ జశ్వంత్, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలు, వివాదాలతో కొంతకాలంగా తెరమరుగయ్యారు. ప్రేమ, బ్రేకప్, అరెస్ట్ వంటి సంఘటనలతో వార్తల్లో నిలిచిన ఆయన, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన

న్యూయార్క్, దుబాయ్‌లతో పోటీ పడేలా చేస్తా: CM రేవంత్

TG: ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి కేంద్రాన్ని ఒప్పించామని సీఎం రేవంత్ అన్నారు. ఆదివారం శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. న్యూయార్క్, దుబాయ్‌లతో పోటీ పడేలా చేస్తా. న్యూయార్క్‌లో

జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు వివరించాలి: సీఎం చంద్రబాబు

AP: రాష్ట్రవ్యాప్తంగా 60 వేల సమావేశాలు పెట్టి జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ‘వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి, ఎమ్మెల్సీలు మండలికి రారు. విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టి అనేక సమస్యలు

స్థానిక సంస్థల ఎన్నికలకు ఇవాళే షెడ్యూల్!

TG: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. ఇవాళ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ల పదవులకు సంబంధించి రిజర్వేషన్ల గెజిట్‌ను

సినీ కార్మికుల సమస్యలపై కమిటీ.. చైర్మన్‌గా దాన కిశోర్..!

తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ ఆదివారం జీవో 395 జారీ చేశారు. ఈ కమిటీకి

ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి ఆనం

AP: పరకామణి అంశంపై శాసనమండలిలో చర్చించామని, రానున్న రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో ఆదివారం ఆయన పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సనాతన

సీజ్‌ఫైర్ ఉండదు.. ఆయుధాలు వదిలేయండి: అమిత్ షా

మావోయిస్టులను ఉద్దేశించి కేంద్ర మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీజ్‌ఫైర్ పేరుతో గందరగోళం సృష్టించాలనే మావోయిస్టులు లెటర్ సర్క్యులేట్ చేశారు. సీజ్‌ఫైర్ డిక్లేర్ చేస్తే సరెండర్ అవుతాం అంటున్నారు. అలాంటిది ఏమీ