Mahaa Daily Exclusive

వైసీపీ హయాంలో 9 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారు: గొట్టిపాటి

AP: వైసీపీ హయాంలో విద్యుత్‌ ఛార్జీలను 9 సార్లు పెంచారని, జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలను సర్వనాశనం చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ధ్వజమెత్తారు. ఆదివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇతర రాష్ట్రాల నుంచి

మైదానంలోనూ ‘ఆపరేషన్‌ సిందూర్‌’: ప్రధాని మోదీ

ఫైనల్లో పాక్‌ను భారత్‌ మట్టికరిపించడంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. యుద్ధభూమిలోనూ, మైదానంలోనూ ఒక్కటే ఫలితమన్నారు. ‘‘మైదానంలోనూ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కనిపించింది. ఎక్కడైనా ఫలితం ఒక్కటే. ఇండియా

యూనిట్‌కు 13 పైసలు తగ్గింపు: మంత్రి గొట్టిపాటి

AP: నవంబర్ నుంచి యూనిట్‌కు 13 పైసలు తగ్గిస్తున్నామని, రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీల భారం ఇంకా తగ్గుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం సరైన ప్రణాళికలు

జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ..!

మంచిర్యాల, మహా : మంచిర్యాల జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కుమారి దీపక్ తెలిపారు. ఆదివారం చెన్నూరు మండలం సుద్దాల గ్రామంలో గల ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని

పేద‌ల సంక్షేమం కాంగ్రెస్ ప్ర‌భుత్వ ల‌క్ష్యం- కంది శ్రీ‌నివాస రెడ్డి

ఆదిలాబాద్ మ‌హా : కాంగ్రెస్ పార్టీ గ‌రీబోళ్ల పార్టీ అని ఎప్పుడు కూడా పేదల సంక్షేమం కోసమే పని చేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు. ఆదివారం

జిమ్ ప్రారంభోత్స‌వంలో కంది శ్రీ‌నివాస రెడ్డి..!

ఆదిలాబాద్ మ‌హా: ఆరోగ్యం మ‌హాభాగ్య‌మ‌ని మాన‌సిక ,శారీర‌క ధృడ‌త్వానికి జిమ్ చేయ‌డం ఎంతో అవ‌స‌ర‌మ‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు. ఆదివారం ప‌ట్ట‌ణంలోని రాంనగర్ లోని ఇంపాక్ట్

భ‌వానీ మాత ఆల‌యంలో కంది శ్రీ‌నివాస రెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు..!

ఆదిలాబాద్ మ‌హా : దేవీ శ‌ర‌న్న‌వ రాత్రోత్స‌వాలు, బ‌తుక‌మ్మ సంబ‌రాల‌లో భాగంగా బేల మండల కేంద్రంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి పర్యటించారు. మండలం లోని భవాని గూడ

పెంపుడుజంతువుల నుండి సోకే రెబీస్ వ్యాధిని అరికట్టాలి .. బెల్లంపల్లి పశువైద్యాధికారి డాక్టర్ దిలీప్ ..!

బెల్లంపల్లి,మహ: పెంపుడు జంతు వుల కుక్కలు పిల్లుల నుండి సోకే రెబిస్ వ్యాధిని అరికట్టాలని బెల్లంపల్లి పశువైద్యాధికారి డాక్టర్ దిలీప్ పేర్కొ న్నారు వెల్లడించారు. ఆదివారం రోజు ప్రపంచ రేబిస్ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని

కంది శ్రీ‌నివాస రెడ్డికి గోవారి కుల‌స్తుల విన‌తి ప‌త్రం..!

ఆదిలాబాద్ మ‌హా : త‌మ‌ను ఎస్టీ జాబితాలో చేర్చాల‌ని బేలా మండలం లోని పలు గ్రామాలకు చెందిన గోవారి కులస్తులు కోరుతున్నారు.ఆదివారం బేల మండ‌లంలోని మ‌సాల బీ గ్రామంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ

బ‌తుక‌మ్మ సంబ‌రాల‌లో పాల్గొన్న కంది శ్రీ‌నివాస రెడ్డి..!

ఆదిలాబాద్ మ‌హా : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బ‌తుక‌మ్మ సంబ‌రాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. జిల్లాలోని బేల మండ‌లం మ‌సాల బీ గ్రామంలో జ‌రిగిన బ‌తుక‌మ్మ సంబ‌రాల‌లో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది