Mahaa Daily Exclusive

నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీల తగ్గింపు: CBN

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నవంబర్ నుంచి యూనిట్ కు 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని, దీనివల్ల ప్రజలపై రూ.923 కోట్ల భారం తగ్గుతుందని ఆయన ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాలతో

బయట నుంచి వచ్చిన వ్యక్తులే రెచ్చగొడుతున్నారు: అనిత

AP: అనకాపల్లిలోని రాజయ్యపేటలో మంత్రి అనితను మత్స్యకారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందించారు. ‘బయట నుంచి వచ్చిన వ్యక్తులే మత్స్యకారులను రెచ్చగొట్టారు. అమాయకులైన ప్రజలతో రాజకీయాలు చేయొద్దు. మత్స్యకారుల కోరిక మేరకు

మహిళా సంక్షేమమే.. కూటమి ప్రభుత్వ ధ్యేయం: మంత్రి నిమ్మల

AP: మహిళా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం, దేశం బాగుంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఏరియా ఆస్పత్రిలో మెగా వైద్య, రక్తదాన

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు…!

AP: సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉ.10.15 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి మ.12.50 గంటలకు చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా నవంబర్ 14, 15 తేదీల్లో భారత పరిశ్రమల

జైలు నుంచి విడుదలైన మిథున్ రెడ్డి..!

AP: రాజమండ్రి జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదలయ్యారు. తాజాగా ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయగా.. ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. జులై19న అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి 71

ట్రూ అప్ విన్నారు.. ట్రూ డౌన్ చూస్తారు: మంత్రి డోలా

AP: గత వైసీపీ ప్రభుత్వం నాసిరకం బొగ్గు సరఫరా చేయడం వల్లే విద్యుత్తు ఉత్పత్తి తగ్గిపోయిందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. ‘మీరు పీపీఏలు రద్దు చేయడం వల్ల డిమాండ్ పెరిగింది. ఎక్కువ