వైసీపీ పై భగ్గుమన్న విజయ్ కిరణ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ ఆధ్వర్యంలో భారీ నిరసన వైసీపీ ప్లకార్డుల దహనం.. ఉద్రిక్తత ..!

గుంటూరు ,మహా : వైసీపీ తీరు పై తెలుగు యువత రాష్ట్ర నాయకులు విజయ్ కిరణ్ ఫైర్ అయ్యారు. గుంటూరు లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసిపి నిర్వహించిన నిరసన కార్యక్రమానికి వ్యతిరేకంగా
ఎంపికైన కొత్త టీచర్లకు అక్టోబర్ 3 నుంచి శిక్షణ..!

AP: మెగా డీఎస్సీలో కొత్తగా ఎంపికైన టీచర్లకు అక్టోబర్ 3వ తేదీ నుంచి శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. డీఎస్సీ-2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు అక్టోబర్ 3 నుంచి 10 వరకు శిక్షణ ఉండనుంది.
42 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి: TPCC చీఫ్

TG: తమిళనాడులో కోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణలో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీ నేతల సమావేశం
జనవరి నాటికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్: చంద్రబాబు

ఢిల్లీలో నిర్వహించిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రస్తుతం రాష్ట్రంలో పీ4 విధానం అమలు చేస్తున్నాం. ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో సమ్మిళిత
అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చించారా?: సతీష్ రెడ్డి

AP: వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి ఆల్మట్టి ఎత్తు పెంపుపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తును పెంచడం వలన అదనంగా 100 టీఎంసీల కృష్ణాజలాలు వాడుకునే అవకాశం
చంద్రబాబు నాకు పెద్దన్న: కేంద్రమంత్రి పీయూష్ గోయల్

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబు నాయుడును ప్రశంసించారు. చంద్రబాబు తనకు పెద్దన్న లాంటివారని, దేశంలో సంస్కరణలు అమలు చేసిన నాయకుడని అన్నారు. ఆయన హై టెక్నాలజీ వినియోగంతో సమర్థ పాలన అందిస్తున్నారని తెలిపారు. గతంలో
నేడు విజయనగరంలో సీఎం చంద్రబాబు పర్యటన..!

AP: సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గజపతినగరంలోని దత్తిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. దీంతో ఆయన ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నానికి
బిగ్ బాస్ షో బ్రోతల్ హౌస్ లాంటిది: సీపీఐ నారాయణ

TG: బిగ్ బాస్ షో పై సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ షో బ్రోతల్ హౌస్ లాంటిదని తీవ్ర విమర్శలు చేశారు. బిగ్ బాస్ షో మూత పడే వరకు తన
కాంగ్రెస్ అబద్ధపు హామీలతో జనం విసిగిపోయారు: హరీష్రావు

TG: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ MLA హరీష్రావు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిని ఎవడూ నమ్మడని గాంధీల మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. మంగళవారం సిద్దిపేటలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడే జరగవు దసరాకు దావత్లు ఇవ్వకండి.. డబ్బు ఖర్చు చేసుకోకండి =బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్..!

హైదరాబాద్, మహా: స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చంటూ వ్యాఖ్యానించారు. సర్పంచ్ అభ్యర్థులు తొందరపడి డబ్బులు ఖర్చు పెట్టొద్దంటూ సూచించారు.
