Mahaa Daily Exclusive

విద్యార్థులకు హాస్టళ్లలో ఏ సమస్య ఉండొద్దు..! అధికారులకు మంత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ ఆదేశాలు..

విద్యార్థులకు హాస్టళ్లలో ఏ సమస్య ఉండొద్దు ఫుడ్ బాలేదని పిల్లల నుంచి కంప్లైంట్ రావొద్దు ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కార చర్యలు తీసుకోవాలి అధికారులకు మంత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ ఆదేశాలు

ఆర్డినెన్స్, జీవోల పేరుతో కాలయాపన..! రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ ధ్వజం..

ఆర్డినెన్స్, జీవోల పేరుతో కాలయాపన బీహార్ ఎన్నికల్లో రాజకీయ లాభం కోసం రేవంత్ డ్రామాలు కుల గణన వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు ఉంచలేదు రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.

దీపికా పదుకొనెకు కేంద్రం అరుదైన గౌరవం..

దీపికా పదుకొనెకు కేంద్రం అరుదైన గౌరవం తొలి మానసిక ఆరోగ్య రాయబారిగా నియామకం మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతపై దీపిక హర్షం   ఢిల్లీ, మహా   బాలీవుడ్ అగ్రశ్రేణి హీరోయిన్ దీపికా పదుకొనె

తెలంగాణలో కొత్త పోలీసింగ్ విధానం :డీజీపీ శివధర్ రెడ్డి..

హైదరాబాద్,మహా: రాష్ట్రంలో కొత్త పోలీసింగ్ విధానానికి రూపకల్పన చేస్తున్నామని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో న్యూ పోలీసింగ్ విధానం తీసుకువస్తామని.. ఇదీ తన లైన్ అని పేర్కొన్నారు. ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ,

గ్రేటర్ పరిధిలో పెరుగుతున్న అద్దె ఎలక్ట్రిక్ బస్సులు.. సందిగ్ధంలో 15 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు..!

హైదరాబాద్, మహా: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దశలవారీగా ఆర్టీసీ సొంత బస్సులు మాయం అవుతున్నాయని, ఎలక్ట్రిక్ బస్సులు అద్దెకు తెచ్చి నడపడం వల్ల 15,000 మంది కార్మికుల ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆర్టీసీ కార్మిక