Mahaa Daily Exclusive

ప్రధాని మోదీ నేడు శ్రీశైలం క్షేత్రానికి..

ప్రధాని మోదీ నేడు శ్రీశైలం క్షేత్రానికి తొలిసారి మల్లిఖార్జునుడి దర్శనానికి రూ.13,430 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టులు కర్నూలు, మహా భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా లో పర్యటించనున్నారు. ఈ

తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం…… హిందీ సినిమాలు.. హోర్డింగ్ లు బ్యాన్

చెన్నై, మహా తమిళనాడులో హిందీ భాషా వివాదం మరో కీలక మలుపు తిరిగింది. అక్కడి స్టాలిన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హిందీ మూవీస్ బ్యాన్ కు స్టాలిన్ సర్కార్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లుగా

అక్రిడిటేషన్ పాలసీ సిద్ధం చేయండి… ఈ నెలాఖరులోగా విధివిధానాల‌ను కొలిక్కి తీసుకురావాలి.. అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, మహా: వీలైనంత త్వర‌గా అక్రిడిటేష‌న్ కార్డుల‌ను జారీ చేయ‌డానికి ఈ నెలాఖరు వరకు పాల‌సీ విధివిధానాల‌ను కొలిక్కి తీసుకురావాల‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన జ‌ర్నలిస్టుల గౌర‌వాన్ని కాపాడే

తెలంగాణ ఆల్ టైం రికార్డు..రాష్ట్ర వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు: మంత్రి ఉత్తమ్

తెలంగాణ ఆల్ టైం రికార్డు 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం 29 రాష్ట్రాల్లో ఇంతటి ధ్యానం దిగుబడి ఏనాడు రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు:

మావోయిస్టు అగ్ర నేత మల్లోజుల అజ్ఞాతం వీడి లొంగుబాటు: మహారాష్ట్ర సీఎం సమక్షంలో 61 మంది సరెండర్

అజ్ఞాతం వీడి జన జీవనంలోకి మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మావో అగ్ర నేత మల్లోజుల 54 ఆయుధాలతో సహా సరెండర్ అయిన 61 మంది మావోయిస్టులు గడ్చిరోలి జిల్లాలో సభ.. ఆయ వ్యక్తులపై

దొంతి మాధవరెడ్డికి సీఎం రేవంత్ పరామర్శ.. ఎమ్మెల్యే తల్లి దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు..

వరంగల్, మహా: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. హన్మకొండలోని పీజీఆర్ గార్డెన్‌లో బుధవారం జరిగిన ఎమ్మెల్యే తల్లి కాంతమ్మ దశదిన కర్మకు ఆయన హాజరయ్యారు. దొంతి మాధవరెడ్డి తల్లి

రూ.139 కోట్ల విలువైన 19,878 గజాల పార్కు స్థలం సేఫ్: రాజేంద్రనగర్‌లో ఆక్రమణలను తొలగించిన హెచ్ఎండిఏ

రూ.139 కోట్ల భూమి సేఫ్ రాజేంద్రనగర్‌లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా కబ్జాల చెర నుంచి 19878 గజాల పార్క్ స్థలాన్ని కాపాడిన హైడ్రా హైదరాబాద్, మహా: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో కబ్జాలను హైడ్రా

ఐటీ మంత్రికి అరుదైన గౌరవం.. ‘ఆస్‌బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 2025’లో కీలకోపన్యాసం.. దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు మాత్రమే

హైదరాబాద్, మహా: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ‘ఆసియా-పసిఫిక్’ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా పరిగణించే ‘ఆస్‌బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 2025’లో ఆయన కీలకోపన్యాసం

“ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, నీతీశ్ మళ్లీ సీఎం కాలేరు”: ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల్లో నేను పోటీ చేయట్లేదు జేడీయూకు కనీసం 25 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు నీతీశ్ కుమార్‌ మళ్లీ సీఎం కాలేరు: ప్రశాంత్ కిశోర్‌ హాట్ కామెంట్స్ బిహార్, మహా: బిహార్‌ అసెంబ్లీ

నేడు క్యాబినెట్‌ సమావేశం …బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై డిస్కషన్ …సాగునీటి ప్రాజెక్టులు, మూసీ, మెట్రోపై కూడా చర్చ

హైదరాబాద్, మహా: నేడు రాష్ట్ర మంత్రివర్గం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం కానుంది. సచివాలయం ఆరో అంతస్తులోని క్యాబినెట్‌ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు