Mahaa Daily Exclusive

‘డెక్కన్ సిమెంట్‘ ఇష్యూలో సంబంధం లేదు.. ఈ విషయంలో మౌనంగా ఉండదలుచుకున్నా…. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం

హైదరాబాద్, మహా: డెక్కన్ సిమెంట్ కంపెనీ వ్యవహారంపై అధికార కాంగ్రెస్ పార్టీలోని కొందరు మంత్రుల మధ్య అంతర్గత ఘర్షణలకు దారి తీసింది. ఈ వివాదంపై కీలక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. డెక్కన్

ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్…డీఎస్పీ జి.భవ్యా రెడ్డి.

విజయనగరం జిల్లా. మహా పత్రిక. బొబ్బిలి పట్టణంలో ఉన్న ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ని బొబ్బిలి నియోజకవర్గం శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు బేబీ నాయన దత్తత తీసుకున్న విషయం అందరికీ తెలిసినదే. ఏ.పీ రెసిడెన్షియల్ స్కూల్

కార్మిక హక్కులను హరిస్తున్న మతోన్మాద ఫాసిస్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కండి..

విజయనగరం జిల్లా.మహా పత్రిక. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పి కే ఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తమటాల అప్పలనాయుడు, రాయితీ సత్యం కార్మిక వర్గం తమ రక్తాన్ని చిందించి ఎన్నో పోరాటాలు చేసి

ఆహార వృధాను అరికడదాం. ..కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె సి రాజు.

విజయనగరం జిల్లా.మహా. అన్నాన్ని దైవంగా భావించి ప్రతివారు ఆహార విషయం లో తగిన జాగర్తలు తీసుకుంటూఆహార వృధాను అరికట్టవలసిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె సి రాజు అన్నారు.

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈనెల18వ,తేదీన నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ను జయప్రదం చెయ్యండి…

విజయనగరం జిల్లా.మహా పత్రిక. ఉపాధ్యాయులకు,విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు పి.సత్యంనాయుడు విజ్ఞప్తి చేశారు. బొబ్బిలి ఐటిడిఎ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల లో చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్లను ఆ పాఠశాల

రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటం ఆగదు..18న రాష్ట్ర బంద్

రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటం ఆగదు 18న జరిగే రాష్ట్ర బంద్ సెగ ఢిల్లీకి తాకేలా చేద్దాం బీసీ జర్నలిస్టుల అసోసియేషన్ ఏర్పాటులో ఆర్ కృష్ణయ్య హైదరాబాద్, మహా: బీసీ కులాలకు 42 శాతం రిజర్వేషన్లు

పురపాలక సంఘం అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న చైర్ పర్సన్ రాంబార్కి.శరత్ బాబు.

విజయనగరం జిల్లా. మహా. బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు బేబినాయన గారి ఆదేశాలతో,ఈ రోజు మున్సిపల్ చైర్ పర్సన్ రాంబార్కి శరత్ బాబు బొబ్బిలి పురపాలక సంఘ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బొబ్బిలి

సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు .. మిగిలిన విషయాలు వారే చూసుకుంటారు: మంత్రి కొండా సురేఖ మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌

హైదరాబాద్, మహా: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మిత చర్చించారు. గత కొన్ని రోజులుగా తనకు సంబంధించి

మజ్లిస్ కనుసన్నల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్..ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మజ్లిస్ కనుసన్నల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయదు దారుస్సలాం నిర్ణయించిన అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, మహా: బీఆర్ఎస్ పార్టీకి

సోషల్​ మీడియా ఛానళ్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్

సోషల్​ మీడియా ఛానళ్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చిన్నారులను బలిపెట్టవద్దని వ్యాఖ్య పిల్లలతో అనుచిత కంటెంట్ చేయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక లైక్స్​, వ్యూస్​