“రౌడీ షీటర్లు, దొంగల పట్ల ఉక్కుపాదం”: డీజీపీ శివధర్ రెడ్డి

హ్యాట్సాప్ పోలీస్.. డీసీపీ చైతన్యకుమార్ ధైర్య సాహసాలను అభినందిస్తున్నా రౌడీ షీటర్లు, దొంగల పట్ల ఉక్కుపాదం మోపుతాం: డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, మహా: హైదరాబాద్ నడిబొడ్డున తుపాకీ కాల్పుల ఘటనపై డీజీపీ శివధర్
నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్…

నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ఫతి డిమాండ్ వచ్చే నెల 1లోగా మిగిలిన రూ.900 కోట్లు ఇవ్వాల్సిందేనని ఆల్టిమేటం హైదరాబాద్, మహా: ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్
కంది శ్రీనివాస రెడ్డి బావమరిది అఖిల్ రెడ్డి హఠాన్మరణం..

కంది శ్రీనివాస రెడ్డి బావమరిది అఖిల్ రెడ్డి హఠాన్మరణం చిన్న వయసులో గుండె పోటుతో కన్నుమూసిన యువకుడు గుండెలవిసేలా రోదించిన కుటుంబ సభ్యులు, మిత్రులు స్వస్థలం బేల మండలం సిర్సన్నలో ముగిసిన అంత్యక్రియలు వేలాది
లారీ కిందకు దూసుకెళ్లిన స్కూటీ.. మహిళ స్పాట్ డెడ్

లారీ కిందకు దూసుకెళ్లిన స్కూటీ.. మహిళ స్పాట్ డెడ్ తెలంగాణ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. కుక్కలు అడ్డు
నేడే లక్కీ డ్రా…ఏర్పాట్లు సిద్ధం చేసిన ఎక్సైజ్ శాఖ

నేడే లక్కీ డ్రా.. లక్కీ లాటరీకి ఏర్పాట్లు సిద్ధం చేసిన ఎక్సైజ్ శాఖ 2,620 మద్యం దుకాణాలకు 95 వేలకు పైగా దరఖాస్తులు ఉదయం 11 గం. కలెక్టర్ల చేతుల మీదుగా డ్రా ప్రక్రియ
దూసుకొస్తున్న మొంథా.

దూసుకొస్తున్న మొంథా తెలంగాణపై ఎఫెక్ట్.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు హైదరాబాద్, మహా: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
ఉక్కుమనిషి భావితరాలకు స్ఫూర్తిదాయకం ….. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు

మెదక్, మహా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా నిర్వహించబోయే మేరా యువభారత్ మెదక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు. శనివారం మెదక్ పట్టణంలోని ఆర్ అండ్ బి
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు:జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు తూకంలో అధికంగా తరుగు తీసుకుంటే మిల్లర్లపై కఠిన చర్యలు ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి మెదక్ జిల్లా, మహా
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో తప్పులకు తావు ఉండకూడదు:సీఈవో సుదర్శన్ రెడ్డి

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో తప్పులకు తావు ఉండకూడదు:సీఈవో సుదర్శన్ రెడ్డి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్ష సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల33 లక్షల ఓటర్లను మ్యాపింగ్ చేయడం జరిగిందని
ఎంటీఏఆర్ కార్మిక ఎన్నికలో బీఆర్ఎస్ విజయం :ఎంపీ రఘునందన్ రావుపై శ్రీనివాస్ గౌడ్ విక్టరీ

హైదరాబాద్, మహా: హైదరాబాద్లో బాలానగర్లోని ఎంటీఏఆర్ టెక్నాలజీస్ లిమిటెట్ కంపెనీలో బీఆర్ఎస్ నుంచి కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికలో భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్.. బీజేపీ ఎంపీ
