Mahaa Daily Exclusive

మెగాస్టార్ చిరంజీవి AI డీప్‌ఫేక్ వీడియోలపై కేసు నమోదు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన ఫోటోలు, వాయిస్‌ను మార్ఫ్ చేసి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రూపొందించిన అశ్లీల డీప్‌ఫేక్ వీడియోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోలు తన ప్రతిష్టను దెబ్బతీసే

టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు: డిసెంబర్ 2లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం

టీటీడీ పరకామణి కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీఐడీ (CID) అత్యవసరంగా విచారణ జరపాలని ఆదేశించింది. చోరీకి పాల్పడిన రవికుమార్ మరియు ఏవీఎస్‌వో సతీశ్ కుమార్ రాజీ

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌కు తీవ్ర గాయం: ఐసీయూలో చికిత్స

భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ సందర్భంగా పక్కటెముకకు తీవ్రమైన గాయం కావడంతో జట్టుకు భారీ ఎదురు దెబ్బ

ప్రయాణికుల భద్రతపై తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయాలు

కర్నూలు సమీపంలో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదం నేపథ్యంలో, అలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు తెలంగాణ ఆర్టీసీ (TSRTC) అప్రమత్తమై, కీలక భద్రతా చర్యలను చేపట్టింది. సంస్థ వీసీ & ఎండీ నాగిరెడ్డి

మరో స్లీపర్‌ బస్సులో మంటలు

మరో స్లీపర్‌ బస్సులో మంటలు ప్రయాణికులందరినీ కిందకు దించేయడంతో తప్పిన ప్రమాదం బస్సు పూర్తిగా దగ్ధం.. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘటన ఢిల్లీ, మహా: ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై మరో ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. ఢిల్లీ

ఇందిరమ్మ ఇండ్ల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు :మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడి

హైదరాబాద్, మహా: ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్దిదారులకు నాలుగు విడతలుగా అందచేస్తున్న బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ