Mahaa Daily Exclusive

జూబ్లీహిల్స్‌లో పోటీ మజ్లిస్‌- భాజపా మధ్యే బీజేపీ చీఫ్ రామచందర్‌రావు

హైదరాబాద్‌, మహా : రాబోయే రోజుల్లో బీజేపీ విజయానికి జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నాంది కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉప ఎన్నికపై సమావేశం నిర్వహించారు.

2028లో మళ్లీ పోటీ చేస్తా-సీఎం సిద్ధరామయ్య

2028లో మళ్లీ పోటీ చేస్తా పార్టీ పటిష్టానికే ఈ నిర్ఱయం …రెండున్నరేళ్ల తరువాతే విస్తరణ- సీఎం సిద్ధరామయ్య బెంగళూరు, మహా కర్నాటక అసెంబ్లీకి 2028 లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని, అయితే

ఆ మంత్రిని వెంటనే కేబినెట్‌ నుంచి తొలగించండి – సీఎం రేవంత్‌కు బండి సంజయ్ విజ్ఙప్తి

కరీంనగర్, మహా : తెలంగాణ కేబినెట్‌ లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుని ఇబ్బంది పెడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్షణమే ఈ

నేడు సీఎంకు పినీ కార్మికుల సన్మానం

హైదరాబాద్, మహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సమావేశం నేపథ్యంలో టాలీవుడ్ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం అన్ని తెలుగు సినిమాల షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాదు.. మంగళవారం

ఆంధ్రాకు వెళ్ళొద్దు మొంథా.. అలర్ట్..43 రైళ్లు రద్దు.. మూడురోజులు భీభత్సమే

హైదరాబాద్, మహా మొంథా తుపాన్ ఆంధ్రా వైపు దూసుకొస్తోంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా.. మొంథా తుపాన్

తుపాన్ ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ .. మంత్రి ఉత్తమ్ కీలక సమీక్ష..

హైదరాబాద్, మహా మొంథా తుఫాన్ ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కీలక సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే

ఆలేరు ఎమ్మెల్యే పై ఏసీబీ, ఇన్‌కమ్ ట్యాక్స్‌కి ఫిర్యాదు

హైదరాబాద్,మహా : ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై యద్రాద్రి భువనగిరికి చెందిన వ్యక్తి ఏసీబీ,ఇన్‌ కమ్ ట్యాక్స్‌ అధికారలకు ఫిర్యాదు చేశాడు. అలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత బీనామి పేరు మీద 100