జూబ్లీహిల్స్లో హస్తం మాస్ స్ట్రాటజీ!…

జూబ్లీహిల్స్లో హస్తం మాస్ స్ట్రాటజీ! ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ నేతలు సెగ్మెంట్లో డోర్ టు డోర్ ప్రచారంలో నేతల జోరు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్కు మద్దతుగా మంత్రుల ప్రచారం పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తున్న
ఎకరాకు రూ.10 వేల సాయం….

ఎకరాకు రూ.10 వేల సాయం నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం మార్కెట్లో తడిచిన ధాన్యాన్ని కొనాలని ఆదేశించాం నేటి నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల
వరదల్లో వరంగల్…

వరదల్లో వరంగల్ మొంథా తుఫాన్ ప్రభావంతో అల్లకల్లోలం జలమయమైన వరంగల్, హన్మకొండ, కాజీపేట మునిగిన జవహర్ కాలనీ, గోపాల్ పూర్, హండ్రెడ్ ఫీట్ రోడ్డు ముంపు ప్రాంతాల ప్రజలను పడవల సహయంతో తరలిస్తున్న ఎస్డీఆర్ఎఫ్
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేత. ఎమ్మెల్యే బేబీ నాయన.

విజయనగరం జిల్లా,మహా: బొబ్బిలి నియోజకవర్గంలో కొందరు పౌరుల ఆరోగ్యసమస్యలు,ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా,ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్ధిక సహాయం అందేలా కృషి చేసి,సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే బేబీ నాయన,మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ బాబు
నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్…

నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ సుప్రీం కోర్టు 53వ సీజేఐగా సూర్యకాంత్ నియామకం రాష్ట్రపతి ఆమోదముద్ర.. వచ్చేనెల 24 ప్రమాణం ఢిల్లీ, మహా: సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం అయ్యారు. అయితే
సఖి సురక్ష వైద్య శిబిరానికి విశేష స్పందన….. మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ బాబు..

విజయనగరం జిల్లా.మహా: బొబ్బిలి పట్టణం ఉన్న శ్రీ కళాభారతి ఆడిటోరియంలో గురువారం నాడు మెప్మా ఆధ్వర్యంలో సఖి సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు.వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ బాబు ప్రారంభించారు. డాక్టర్
నవంబర్ 26 వరకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు..

నవంబర్ 26 వరకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి, యువకులకు వివిధ అంశాల్లో పోటీలు ఎంపీ ఈటెల రాజేందర్ వెల్లడి మేడ్చల్, మహా : ఉక్కు
నష్టపోయిన రైతుల్లో భరోసా నింపిన ఉప ముఖ్యమంత్రి…..

మోకాలు లోతు బురదలో దిగి.. నేలకొరిగిన పంట పరిశీలించిన పవన్ నష్టపోయిన రైతుల్లో భరోసా నింపిన ఉప ముఖ్యమంత్రి అవనిగడ్డ పరిధిలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన కృష్ణా, మహా: మోకాలు లోతు బురదలో
అజారుద్దీన్ అనే నేను…

అజారుద్దీన్ అనే నేను మధ్యాహ్నం గం. 12.15 లకు మంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు రాజ్ భవన్ దర్బార్ హాలులో ఏర్పాట్లు హైదరాబాద్, మహా : మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం
బీసీలకు రాజ్యాధికారం కావాలన్నదే నా చివరి కోరిక బీజేపీ: ఎంపీ ఆర్. కృష్ణయ్య

బీసీలకు రాజ్యాధికారం కావాలన్నదే నా చివరి కోరిక బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య బీసీ బంద్ సందర్భంగా 350 మందిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపణ హైదరాబాద్, మహా : బీసీలకు రాజ్యాధికారం కల్పించడమే
