Mahaa Daily Exclusive

బాబును చూసి నేర్చుకో రేవంత్:బీజేపీ ఎంపీ ఈటల

బాబును చూసి నేర్చుకో రేవంత్ ఎంత చక్కగా పనిచేస్తున్నారో బీజేపీ ఎంపీ ఈటల చురకలు హైదరాబాద్, మహా : మొంథా తుఫాన్ సహాయ చర్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపడుతున్న తీరును మల్కాజ్ గిరి

11 లక్షల బిల్లు కోసం లక్షా 90 వేల లంచం

11 లక్షల బిల్లు కోసం లక్షా 90 వేల లంచం సీబీకి చిక్కిన యాదాద్రి దేవస్థానం ఇంజనీర్..! నల్గొండ, మహా : ఓ కాంట్రాక్టర్‌ నుంచి లంచం తీసుకున్న యాదగిరిగుట్ట ఆలయ ఎలక్ట్రికల్‌ ఈఈ

హైదరాబాద్‌లో మరో 6 స్కైవాక్ ల నిర్మాణం…

హైదరాబాద్‌లో మరో 6 స్కైవాక్ ల నిర్మాణం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న హెచ్ఏండీఏ హైదరాబాద్, మహా : హైదరాబాద్స లో పెరుగుతున్న ట్రాఫిక్, జంక్షన్ల రద్దీ దృష్ట్యా పాదచారుల భద్రత, సౌకర్యార్థం మరో ఆరు

కోడ్ ఉల్లంఘించిన సీఎం రేవంత్…

కోడ్ ఉల్లంఘించిన సీఎం రేవంత్ మంత్రివర్గ విస్తరణను ఆపాలని ఈసీకి బీజేపీ ఫిర్యాదు హైదరాబాద్, మహా : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు తీవ్ర

అప్రమత్తతతో ప్రమాదాన్ని నివారించగలిగాము…వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం భట్టి..

ఎస్ డీఆర్ఎఫ్, టీఆర్ నిధులు వాడుకోండి నిధుల సమస్య లేదు అప్రమత్తతతో ప్రమాదాన్ని నివారించగలిగాము వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, మహా : తుఫాను నేపథ్యంలో సహాయ, పునరావాస చర్యల్లో

దేశ విపత్తు నిర్వహణ వ్యవస్థకు వెన్నెముక ఎన్‌డిఆర్ఎఫ్:మంత్రి బండి సంజయ్

దేశ విపత్తు నిర్వహణ వ్యవస్థకు వెన్నెముక ఎన్‌డిఆర్ఎఫ్ కొత్త రకాల విపత్తులను ఎదుర్కొనడానికి సిద్ధమైన ఎన్డీఆర్ఎఫ్ ఈ ఒక్క ఏడాదిలోనే 1600 మంది ప్రాణాలను కాపాడారు 38 వేల మందిని సురక్షితంగా తరలించారు కేంద్ర

ఇండియాలో తొలి డ్రైవర్ లెస్ కార్ రెడీ

ఇండియాలో తొలి డ్రైవర్ లెస్ కార్ రెడీ విప్రో సహకారంతో నిర్మాణం బెంగళూరులో ఫస్ట్ లుక్ బెంగళూరు : భారతీయ రోడ్ల సవాళ్లను ఎదుర్కొనేలా రూపొందించిన డ్రైవర్‌లెస్ కార్‌ను విప్రో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్

కాంగ్రెస్ లోకి మాజీ కార్పొరేటర్ ….సీఎం సమక్షంలో పార్టీలో చేరిన కిలారి మనోహర్

హైదరాబాద్, మహా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, వెంగళరావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ కాంగ్రెస్​లో చేరారు. బుధవారం సీఎం నివాసంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

సీఎంను కలిసిన మైనార్టీ నేతలు

హైదరాబాద్, మహా : సీఎం రేవంత్‌రెడ్డిని వివిధ మైనారిటీ సంఘాల నేతలు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మైనారిటీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు

హైదరాబాద్‌లో వ్యవస్థాపకుల కోసం ‘ఫౌండర్స్ లైబ్రరీ’ ప్రారంభం

హైదరాబాద్ : తాను రెగ్యులర్ సిలబస్‌తో పాటు సైకాలజీ వంటి అసలైన పుస్తకాలను చదవడం వల్లే కేవలం సంవత్సరంలోనే ఐఏఎస్ పరీక్షలో విజయం సాధించడం సులభమైందని ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ తన అనుభవాన్ని