అధైర్య పడొద్దు.. అందర్నీ ఆదుకుంటాం….

అధైర్య పడొద్దు.. అందర్నీ ఆదుకుంటాం వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం జరిగింది పంట నష్టపోయిన ఎకరాకు 10 వేల అందజేస్తాం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా మొంథా తుపాన్
వైసీపీకి భారీ షాక్…!

వైసీపీకి భారీ షాక్…! టీ.డీ.పీలో చేరిన 63 కుటుంబాలు. విజయనగరం జిల్లా. మహా: బొబ్బిలి మండలం, కోమటిపల్లి గ్రామానికి చెందిన 63 కుటుంబాలు,ఒక వార్డు మెంబరు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. బొబ్బిలి నియోజకవర్గం,
హైదరాబాద్ వీధుల్లో రై.. రై..

హైదరాబాద్ వీధుల్లో రై.. రై నగరానికి 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా నిలబెట్టడంతో మరో అడుగు హైదరాబాద్, మహా: హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత రవాణా సేవలు అందించేందుకు
కర్రెగుట్టల్లో మరో మారు తుపాకీల మోత….

కర్రెగుట్టల్లో మరో మారు తుపాకీల మోత హిడ్మా ఉన్నాడన్న సమాచారంతో చుట్టుముట్టిన భద్రతా బలగాలు ఇరు వైపులా కాల్పుల మోత ఇరువైపులా ప్రాణనష్టం లేదంటున్న భద్రతా బలగాలు ఖమ్మం, ములుగులో టెన్షన్ వాతావరణం ఛత్తీస్
ఘనంగా ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు….

ఘనంగా ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. మోడీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు కు వ్యతిరేకంగా కార్మికులందరూ ఐక్య పోరాటాలు నిర్వహించాలని కార్మికుల లోకానికి పిలుపు. జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ మునకాల
ఎకరాకు రూ. 10 వేలు కాదు.. 50 వేలు ఇవ్వండి…

ఎకరాకు రూ. 10 వేలు కాదు.. 50 వేలు ఇవ్వండి మానవతా దృక్పథంతో రైతన్నలను ఆదుకోవాలి ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ కరీంనగర్, మహా: రాష్ట్రంలో భారీ వర్షాలకు పంట నష్ట
దేశ ఐక్యతాయోధుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్….కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె సి రాజు.

విజయనగరం జిల్లా. మహా: స్వతంత్ర భారత దేశ సమైక్యతా యోధుడు,స్వాతంత్ర్య సమర యోధుడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ అని కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె సి రాజు అన్నారు.శుక్రవారం కారుణ్య ఫౌండేషన్ కార్యాలయంలో వల్లభాయ్
ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలి…

ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వల్లే శాంతి భద్రతా సమస్యలు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫైర్ ఢిల్లీ, మహా: దేశంలో ఎక్కువగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తడానికి బీజేపీ-ఆర్ఎస్ఎస్ కారణమని కాంగ్రెస్
జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక… రేవంత్ ‘పాజిటివ్’ ప్రచార వ్యూహం…

జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ ‘పాజిటివ్’ ప్రచార వ్యూహం చిత్తవుతున్న ప్రతిపక్షాలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనే కాంగ్రెస్ ప్రధాన ప్రచారం హైదరాబాద్, మహా : మామూలుగా ఎన్నికలంటే పార్టీలు ఒకదానిపై మరొకటి దుమ్మెత్తిపోసుకోవటమే మనకు
ఇద్దరు ఎమ్మెల్యేలకు కీలక పదవులు….

ఇద్దరు ఎమ్మెల్యేలకు కీలక పదవులు ప్రేమ్ సాగర్రావు, పి.సుదర్శన్రెడ్డికి క్యాబినెట్ హోదా పోస్టులు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, మహా: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ
