సైన్స్ అండ్ టెక్నాలజీ శక్తి కేంద్రంగా ఎదగడానికి ప్రోత్సాహం: ప్రధాని నరేంద్ర మోదీ

పరిశోధనలు ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ శక్తి కేంద్రంగా ఎదగడానికి ప్రోత్సాహం: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ, మహా: న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ని
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది ..జూబ్లీ హిల్స్ లో కాంగ్స్ రె గెలుపు ఖాయం :మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్, మహా: గత 10 ఏళ్లుగా బి.ఆర్.ఎస్ పార్టీ వల్ల జూబ్లీహిల్స్ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు.సోమవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
ఆదిలాబాద్లో రయ్.. రయ్….ఎయిర్పోర్టు పనుల్లో కీలక ముందడుగు…

ఆదిలాబాద్లో రయ్.. రయ్ ఏయిర్పోర్టు భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి 700 ఎకరాల భూసేకరణ చేపట్టాలని కలెక్టర్కు సర్కార్ ఉత్తర్వులు ఆదిలాబాద్ ఎయిర్పోర్టు పనుల్లో కీలక ముందడుగు హైదరాబాద్, మహా: ఆదిలాబాద్ ఎయిర్పోర్టు భూసేకణకు
దయచేసి నిబంధనలు మార్చండి….

దయచేసి నిబంధనలు మార్చండి.. సీపీఐ కొత్త రూల్స్తో రైతులకు తీవ్ర నష్టం కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్, సీసీఐ సీఎండీకి మంత్రి తుమ్మల లేఖ హైదరాబాద్, మహా: కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్సింగ్, సీసీఐ సీఎండీ
లక్ష్యం 120 జీసీసీలు. .1.2 లక్షల ఉద్యోగాలు…

లక్ష్యం 120 జీసీసీలు. 1.2 లక్షల ఉద్యోగాలు “వాన్ గార్డ్” జీవీసీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, మహా: వచ్చే ఏడాదిలో 120 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల(జీసీసీl)ను ప్రారంభించి… కొత్తగా 1.2 లక్షల
మాటలకందని మహా విషాదం… చేవెళ్లలో ఘోర ప్రమాదం.. 21 మంది దుర్మరణం

మాటలకందని మహా విషాదం చేవెళ్లలో ఘోర ప్రమాదం.. 21 మంది దుర్మరణం బస్సును ఢీకొన్న లారీ.. కంకరలో కలిసిపోయిన ప్రాణాలు మృతుల్లో బస్సు, లారీ డ్రైవర్లతో పాటు మహిళలు, చిన్నారి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే
బెట్టింగ్ గేమ్స్ వ్యసనానికి బానిసైన కానిస్టేబుల్ …తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య…. సంగారెడ్డిలో కలకలం

సంగారెడ్డి, మహా : సంగారెడ్డి లో పోలీసు కానిస్టేబుల్ ఒకరు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా కలకలం రేకెత్తించిన ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్కి చెందిన సందీప్
కాళేశ్వరం కమీషన్ సొమ్ముతో బిఆర్ఎస్ కుట్ర…జూబ్లిహిల్స్ ప్రచారంలో మంత్రి పొంగులేటి..

కాళేశ్వరం కమీషన్ సొమ్ముతో బిఆర్ఎస్ కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్నికూలదోయడానికి పన్నాగాలు 500 రోజుల్లో ఎలా కూలుస్తారో చూస్తా జూబ్లిహిల్స్ ప్రచారంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, మహా : కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి చేసి సంపాదించిన
స్కూల్ బస్సులు, ట్రక్కులు, టిప్పర్ల ఫిట్నెస్ ఫర్మిట్లపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి:మంత్రి పొన్నం

రూల్స్ బ్రేక్ చేస్తే ట్రిపుల్ పెనాల్టీ.. స్పీడ్ లాక్ ఎంతవరకు అమలవుతున్నాయో చూడాలి స్కూల్ బస్సులు, ట్రక్కులు, టిప్పర్ల ఫిట్నెస్ ఫర్మిట్లపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం
ఎన్ని అవాంతరాలు ఎదురైనా టన్నెల్ పనులు పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్

కమీషన్లు రావనే ఎస్ఎల్బీసీని కేసీఆర్ పట్టించుకోలే జగన్ పోతిరెడ్డిపాడు విస్తరిస్తుంటే చూస్తూ ఊరుకున్నారు పదేళ్లలో ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై ఎన్నో ప్రాజెక్టులు చేపట్టింది తెలంగాణలో మాత్రం కేసీఆర్ కృష్ణానదిపై ప్రాజెక్టులు పూర్తి చేయలేదు
