మణికొండలో కాల్పులు జరగలేదు:డీజీపీ శివధర్ రెడ్డి

హైదరాబాద్, మహా : రాయదుర్గం పీఎస్ పరిధిలోని మణికొండలో ఎలాంటి కాల్పులు జరగలేదని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. అక్కడ అక్కడ మామ అల్లుళ్ళ మధ్య పంచాయితీ నెలకొందన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కెఈ
డిసెంబర్ నెలలో మద్యం సరఫరా చేయలేం …ప్రభుత్వానికి మద్యం కంపెనీలు ప్రభుత్వానికి అల్టిమేటం….

రూ. 3వేల కోట్ల బకాయిలు చెల్లించండి డిసెంబర్ నెలలో మద్యం సరఫరా చేయలేం ప్రభుత్వానికి మద్యం కంపెనీలు ప్రభుత్వానికి అల్టిమేటం హైదరాబాద్, మహా: నవంబర్ 10వ తేది లోపు రూ. 3వేల కోట్ల బకాయిలు
జీపీ హిందూజా.. దార్శనిక పారిశ్రామిక దిగ్గజం

(మహా ప్రత్యేకం) గోపీచంద్ హిందూజా దిగ్గజ వ్యాపారవేత్తనే కాదు.. ధర్మంతో వ్యాపారం, మానవత్వంతో సేవ సిద్దాంతంగా పెట్టుకున్నారు. ఆయన అడుగుపెట్టని రంగం లేదు. చేయని వ్యాపారం లేదు. హిందూజా గ్రూప్ చైర్మన్గా గోపీచంద్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలక పరిణామం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కీలక పరిణామం బిజెపికి మద్దతుగా జనసేన ప్రచారంలో పవన్ కల్యాణ్ పాల్గొనే అవకాశం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయిన జనసేన తెలంగాణ రాష్ట్ర
చట్టంపై పట్టు సాధించాలి… డ్రగ్స్, గంజాయి అరికట్టడంలో కీలక పాత్ర పోషించాలి..

చట్టంపై పట్టు సాధించాలి డ్రగ్స్, గంజాయి అరికట్టడంలో కీలక పాత్ర పోషించాలి ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన హైదరాబాద్, మహా: అభ్యర్థులు చట్టంపై పట్టు సాధించి డ్రగ్స్, గంజాయి, నాన్
శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు భరోసా..!

శబరిమల దర్శనానికి వెళ్లే భక్తులకు భరోసా..! నీలక్కల్లో రూ.6.12 కోట్లతో ఆరోగ్య కేంద్రం. శబరిమల మార్గంలో సదుపాయాల విస్తరణ. మహా. ఆధ్యాత్మిక భక్తి, మానవ సేవ కలిసినప్పుడు సృష్టించబడే ఉదాత్త దృశ్యం నీలక్కల్లో కనిపిస్తోంది.
ఫీజు రీయింబర్స్మెంట్ పాలసీపై కమిటీ …మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ నివేదిక….

ఫీజు రీయింబర్స్మెంట్ పాలసీపై కమిటీ మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ నివేదిక స్పెషల్ చీఫ్ సెక్రటరీతో పాటు 15 మందితో ఏర్పాటు ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరామ్లకు కమిటీలో చోటు హైదరాబాద్, మహా:
శ్రీలంక అంతర్జాతీయ క్రీడా సదస్సుకు డాక్టర్ బి.లక్ష్మయ్య

హైదరాబాద్, మహా : శ్రీలంక రాజధాని కొలంబియాలో జరిగే అంతర్జాతీయ క్రీడా సదస్సుకు కాచిగూడ జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి.లక్ష్మయ్య పాల్గొంటున్నారు. ఈ సదస్సు ఈనెల 6 ,7 వతేదీల్లో కొలంబియాలో
ఎత్తిపోతల పథకాల పర్యవేక్షణకు రైతు కమిటీలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాజీ పడితే సహించేది లేదు ఎత్తిపోతల పథకాల నిర్మాణాలలో ప్రమాణాలు పాటించాలి నాణ్యత లోపం వెలుగుచూస్తే తీవ్ర పరిణామాలు తప్పవు ఎత్తిపోతల పథకాల పర్యవేక్షణకు రైతు కమిటీలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్,
ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ…

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ ఆరుగురు మృతి.. పలువురికి గాయాలు ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొన్న ప్యాసింజర్ రైలు ఛత్తీస్గఢ్, మహా: ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జై
