రహస్య అణు కార్యక్రమాలు పాకిస్థాన్కు అలవాటే: భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్

ఢిల్లీ, మహా: ప్రపంచంలో అణ్వాయుధాలను పరీక్షిస్తున్న దేశాల్లో పాకిస్థాన్ కూడా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. ఆ వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. రహస్యంగా, చట్టవిరుద్ధంగా
డయాబెటిస్ ఉంటే అమెరికా వీసా కష్టమే :డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త రూల్

ఇంటర్నెట్ డెస్క్, మహా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త రూల్ తీసుకొచ్చారు. డయాబెటిస్, ఒబెసిటీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వీసాలను తిరస్కరించాలనే కొత్త నిబంధనలను రూపొందించారు. ఈ మేరకు అమెరికా
హీరోయిన్లతో ఎలా గడిపారో అందరికీ తెలుసు : CM రేవంత్ హాట్ కామెంట్స్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మంత్రులు పొన్నం అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఇక నుంచి
హైదరాబాద్ అభివృద్ధిని బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారు ….కిషన్ రెడ్డి, కేటీఆర్ లపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

హైదరాబాద్ అభివృద్ధిని బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారు కిషన్ రెడ్డి, కేటీఆర్ లపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటున్నారని ఆగ్రహం ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లకు అడ్డంకులు సృష్టిస్తున్నారు హైదరాబాద్
మా వద్ద అన్నీ ఆధారాలున్నాయి..ఎన్నికల చోరీ ద్వారే మోదీ ప్రధాని అయ్యారు:రాహుల్ గాంధీ

మా వద్ద అన్నీ ఆధారాలున్నాయి ఎన్నికల చోరీ ద్వారే మోదీ ప్రధాని అయ్యారు ఈ విషయాన్ని జెన్ జీ యువతకు వివరిస్తా హెచ్-ఫైల్స్’ మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ కామెంట్స్ ఢిల్లీ, మహా: నరేంద్ర
12న జరగబోయే క్యాబినెట్ సమావేశంలో గిగ్ వర్కర్ల బిల్లుకు ఆమోదం:మంత్రి వివేక్

గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక యాక్ట్ 12న జరగబోయే క్యాబినెట్ సమావేశంలో గిగ్ వర్కర్ల బిల్లుకు ఆమోదం ఆమోదం తర్వాత బిల్లును అసెంబ్లీకి ప్రవేశపెడతాం మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడి హైదరాబాద్, మహా: గిగ్
తమాషా చేస్తే తాటతీస్తా…….

తమాషా చేస్తే తాటతీస్తా ప్రైవేట్ విద్యా యాజమాన్యాలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ దఫల వారిగా ఫీజు రిఎంబర్ మెంట్ బకాయిలను చెల్లిస్తాం హైదరాబాద్, మహా : ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులపై సీఎం రేవంత్ రెడ్డి
అధిక పోలింగ్ నమోదుపై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్…

బీహార్ ప్రజలు మార్పు కోరుకున్నారు అధిక పోలింగ్ నమోదుపై జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ పాట్నా, మహా : బీహార్ లో తొలిదశ పోలింగ్ లో పోలింగ్ పర్సెంటేజీ 64.66 గా
వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలను ప్రారంభించిన ప్రధాని……

వందేమాతరం అన్ని తరాలకు స్ఫూర్తి మంత్రం జాతీయ గీతం దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది స్వాతంత్య్ర ఉద్యమంలో ఈ దేశ స్వరంగా మారింది వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాలను ప్రారంభించిన ప్రధాని స్మారక నాణెం, పోస్టల్
బండి సంజయ్పై చర్యలు తీసుకోండి… ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ…

హైదరాబాద్, మహా: కేంద్రమంత్రి బండి సంజయ్పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనపై చర్యలు తీసుకోవాలని పీసీసీ ఎన్నికల
