గుజరాత్లో భారీ ఉగ్రకుట్ర భగ్నం: హైదరాబాద్ యువకుడితో సహా ముగ్గురు అరెస్ట్

భారీ ఉగ్రకుట్ర భగ్నం గుజరాత్లో ముగ్గురు ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్ పట్టుబడ్డ వారిలో ఇద్దరు యూపీ వారు కాగా మరొకరు హైదరాబాద్ వాసి ఎంబీబీఎస్ పూర్తి చేసిన హైదరాబాద్ కు చెందిన మోహియుద్దీన్ అహ్మదాబాద్,
యూసఫ్ గూడ టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం

* జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించబోతున్నారు * నవీన్ యాదవ్ 30 వేల నుంచి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు * కొన్ని చానల్స్
ఏ పార్టీకీ ఆర్ఎస్ఎస్ మద్దతు ఇవ్వదు: మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

పార్టీలకు ఎప్పుడూ ఆర్ఎస్ఎస్ మద్దతు ఇవ్వదు రామ మందిరానికి కాంగ్రెస్ మద్దతిచ్చినా అండగా నిలిచేవాళ్లం కాషాయం మాకు గురువు లాంటిది విమర్శలను పట్టించుకోం.. అవే మాకు మరింత ప్రచారం కల్పిస్తాయి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం: డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యమంలా అవేర్ నెస్ కార్యక్రమాలు చేపట్టాలి సైబర్ కేటుగాళ ప్రధాన లక్ష్యం మహిళలు, వృద్ధులే సైబర్ క్రైమ్ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో డీజీపీ
‘మీట్ ది ప్రెస్’లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు: 2034 వరకు మాదే అధికారం

2034 వరకు మాదే అధికారం అభివృద్ధి కోసం చంద్రబాబు, వైఎస్ విధానాలను ఫాలో అవుతున్నాం ఐటీ, ఫార్మా రంగాలను వారు ప్రోత్సహించారు ఐటీ రంగానికి పునాది వేసిన నేత నేదురుమల్లి జనార్దన్రెడ్డి కేటీఆర్ విమర్శలు
అధికారిక ఉత్సవంగా కోటి దీపోత్సవం… జాతీయ గుర్తింపు ఇవ్వాలని ప్రధానికి లేఖ రాస్తా:సీఎం రేవంత్ రెడ్డి

అధికారిక ఉత్సవంగా కోటి దీపోత్సవం జాతీయ గుర్తింపు ఇవ్వాలని ప్రధానికి లేఖ రాస్తా వచ్చే సంవత్సరం నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో ‘కోటి దీపోత్సవం’ వేడుకలు
