Mahaa Daily Exclusive

ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్ కు ఉప రాష్ట్రపతి

ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్ కు ఉప రాష్ట్రపతి స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, మంత్రులు హైదరాబాద్, మహా : ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చారు.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు…ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఘటన ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం జనగామ, మహా : జనగామ జిల్లాలో ఘోర

జూబ్లీహిల్స్ ఫలితం: హిందువుల్లో పెరిగిన కసి, ‘ఘర్ వాపసీ’కి కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపు!

జూబ్లిహిల్స్ ఫలితం హిందువుల్లో పెరిగిన కసి ఘర్ వాపసీకి పిలుపునిచ్చిన కేంద్రమంత్రి బండి సంజయ్ హైదరాబాద్, మహా : జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాతనైనా హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని కేంద్ర

సూక్మా జిల్లాలో తుపాకుల మోత… భారీ ఎన్‌కౌంటర్….

సూక్మా జిల్లాలో తుపాకుల మోత భారీ ఎన్‌కౌంటర్ ముగ్గురు మావోయిస్టులు మృతి, మృతుల్లో ఇద్దరు మహిళలు కొనసాగుతున్న కూంబింగ్ చత్తీస్గడ్‌, మహా : చత్తీస్ ఘడ్‌లో మావోయిస్టులపై భద్రతా దళాలు మరోసారి పంజా విసిరాయి.

మీడియా స్వేచ్ఛ – అదుపునకు ‘స్వచ్ఛంద ప్రెస్ కౌన్సిల్’ అవసరం: దేవులపల్లి అమర్

మీడియా స్వేచ్ఛ, అదుపునకు స్వచ్ఛందంగా పనిచేసే ప్రెస్ కౌన్సిల్ అవసరం సీనియర్ సంపాదకులు దేవులపల్లి అమర్ హైదరాబాద్, మహా : మీడియా స్వేచ్ఛతోపాటు మీడియాను అదుపు చేయడానికి ప్రభుత్వ ఆజమాయిషీ లేని ప్రెస్ కౌన్సిల్

నేతలు దారి తప్పుతున్నట్లయితే సరిదిద్దాలి:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

పత్రికలు సానుకూల వార్తలకు ప్రాధాన్యం ఇవ్వాలి నేతలు దారి తప్పుతున్నట్లయితే సరిదిద్దాలి సోషల్ మీడియాలో జవాబుదారీతనం పెరగాలి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచన వెటరన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ పుస్తకాలు’ అనుభవాలు-జ్ఞాపకాలు’, ‘అప్పుడు-ఇప్పుడు’, ఆవిష్కరణ

ఇద్దరు ఫిరాయింపు ఎంఎల్ఏలపై కీలక నిర్ణయం ?

ఇద్దరు ఫిరాయింపు ఎంఎల్ఏలపై కీలక నిర్ణయం ? స్పీకర్ విచారణకు సహకరించని ఇద్దరు ఎమ్మెల్యేలు నేడో రేపో ఫైనల్ చేయనున్న స్పీకర్ హైదరాబాద్, మహా : బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏలు పదిమందిలో ఇద్దరి వ్యవహారం

లాయర్ వామనరావు దంపతుల హత్య కేసు…..

లాయర్ వామనరావు దంపతుల హత్య కేసు బీఆర్ఎస్ నేత పుట్టా మధుకు సీబీఐ నోటీసులు రామగుండంలోని తాత్కాలిక ఆపీసులో నేడు విచారణ హైదరాబాద్, మహా : పెద్దపల్లి జిల్లాలో దాదాపు ఐదేళ్ఎళ క్రితం జరిగిన

కార్ఖానాలో భారీ చోరి….

కార్ఖానాలో భారీ చోరి రు. 50 లక్షల విలువైన బంగారు నగలు, నగదు చోరి యజమానిని బంధించి చోరీకి పాల్పడ్డ నేపాలీ ముఠా హైదరాబాద్, మహా : సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో

గ్లోబల్‌ సమ్మిట్‌ సక్సెస్ చేద్దాం….

గ్లోబల్‌ సమ్మిట్‌ సక్సెస్ చేద్దాం భవిష్యత్ ప్రణాళికలను ప్రపంచం ముందుంచేందుకు మంచి అవకాశం సదస్సులో వివిధ రంగాలకు చెందిన 1300 మంది పాల్గొంటారు: సీఎస్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష హైదరాబాద్,