Mahaa Daily Exclusive

ఐబొమ్మతో రవి 20 కోట్ల సంపాదన..! అమెరికా, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌లో సర్వర్లు..

ఐబొమ్మతో రవి 20 కోట్ల సంపాదన అమెరికా, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌లో సర్వర్లు ఈ రాకెట్‌లో ఉన్న మిగతా వాళ్లను కూడా బయటకు తీసుకువస్తాం పైరసీలో సినిమాలు చూసే వాళ్లపై నిఘా పెట్టాం: సజ్జనార్‌ హైదరాబాద్‌

ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్లే మా ఓటమి..! బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్..

హుజూరాబాద్‌, దుబ్బాకలో డిపాజిట్‌ కోల్పోయి కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదా? జూబ్లీహిల్స్‌లో ఓడినంత మాత్రాన బీజేపీ పని అయిపోతుందా?  బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్   హైదరాబాద్, మహా: జూబ్లీహిల్స్‌ ఎన్నికలపై బీజేపీ

42 మంది సజీవ దహనం..! సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం..

సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం భారతీయ యాత్రికుల బస్సును ఢీకొట్టిన డీజిల్‌ ట్యాంకర్‌ అక్కడికక్కడే మంటల్లో 42 మంది సజీవం.. ఒకే ఒక్కడు సేఫ్ ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై సుప్రీం కోర్టు కఠిన వ్యాఖ్యలు..!

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై సుప్రీం కోర్టు కఠిన వ్యాఖ్యలు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలి — తప్పితే స్పీకర్ కాంటెంప్ట్‌కు సిద్ధంగా ఉండాలి, అంటూ స్పష్టమైన హెచ్చరికలు. “స్పీకర్‌కి రాజ్యాంగ

వైభవోపేతంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం..! అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలు..

 భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి పెద్ద సంఖ్య‌లో వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు చేయాలి అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలు మల్లన్న జాతర, కళ్యాణం పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి   హైదరాబాద్,

సంధ్యా శ్రీధర్ రావు అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు..

రహదారులకు అడ్డుగా నిర్మించిన భారీ భవనాల కూల్చివేత హైకోర్టు ఆదేశాల మేరకు రహదారులను పునరుద్ధరించిన హైడ్రా   హైదరాబాద్, మహా: శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి ప్రధాన రహదారికి ఆనుకుని సంధ్యా శ్రీధరరావు నిర్మించిన పలు

ప్రీస్కూల్ చిన్నారులకు 100 మి.లీ పాలు..! రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..

రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అంగన్‌వాడీల్లో ఇకపై ప్రతిరోజూ పిల్లలకు పంపిణీ పోషకాహార లోపరహిత తెలంగాణగా తీర్చిదిద్దుదాం: మంత్రి సీతక్క   ములుగు, మహా: ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో

షేక్ హసీనాకు మరణశిక్ష..! మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలు..

  మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలు.. మరణ శిక్ష విధిస్తూ ట్రైబ్యునల్ సంచలన తీర్పు.. ఇంటర్నెట్ డెస్క్, మహా: బంగ్లాదేశ్‌లో గత సంవత్సరం జరిగిన అల్లర్ల కేసులో దోషిగా తేలిన మాజీ ప్రధానమంత్రి