Mahaa Daily Exclusive

హీరా గోల్డ్ నౌహీరా షేక్‌‌కు బిగ్ షాక్..

హీరా గోల్డ్ నౌహీరా షేక్‌‌కు బిగ్ షాక్ రూ.19.64 కోట్ల విలువైన స్థిరాస్తి ఈడీ వేలం వేలం మొత్తాన్ని హీరా గ్రూప్‌ బాధితులకు అందజేత రూ.5,978 కోట్ల మోసం చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు

బీసీ జాతి కోసమే నా పోరాటం:ఆర్. కృష్ణయ్య

బీసీ జాతి కోసమే నా పోరాటం ఏ నాయకుడికి లొంగకుండా ఉద్యమాలు చేస్తున్నా  రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు హైదరాబాద్, మహా: నా చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకు బీసీ

బిట్ కాయిన్… మళ్లీ ఢమాల్!

బిట్ కాయిన్… మళ్లీ ఢమాల్! ఏడు నెలల కనిష్టానికి బిట్‌కాయిన్ మహా ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ భారీగా పతనమైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో డిజిటల్ ఆస్తులలో అమ్మకాల

పదవులు అడుక్కుంటే రావు.. పోరాడి గుంజుకుంటేనే వస్తాయి:ఎంపీ ఈటల

పదవులు అడుక్కుంటే రావు.. పోరాడి గుంజుకుంటేనే వస్తాయి హక్కుల సాధనకు పోరాటం తప్పదు మత్స్యకారులు రాబోయే కాలంలో ఐక్యంగా ఉండాలి  ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్ నాగర్ కర్నూల్, మహా: తెలుగు జాతిలో

విశ్వం ఆమెకే వశం..మిస్‌ యూనివర్స్‌-2025గా ఫాతిమా బాష్‌

విశ్వం ఆమెకే వశం.. మిస్‌ యూనివర్స్‌-2025గా ఫాతిమా బాష్‌ కిరీటాన్ని దక్కించుకున్న 25 ఏళ్ల అందాల భామ  థాయ్‌లాండ్‌లోని నాంథబురిలో ఆట్టహాసంగా వేడుక మిస్‌ యూనివర్స్‌ విజేతకు 2,50,000 డాలర్ల ప్రైజ్‌ మనీ ఈ

శ్రమ సంస్కృతిలో నవశకం.

శ్రమ సంస్కృతిలో నవశకం. * కొత్త లేబర్ కోడ్స్ అమలు! * కార్మికులకు అభయం, సామాజిక భద్రతకు చట్టబద్ధత. * 29 పాత చట్టాల స్థానంలో 4 సమగ్ర కోడ్స్.   దేశ ఆర్థికాభివృద్ధికి

ఇదో దుర్మార్గ ప్రభుత్వం…. రైతు ఆత్మహత్యాయత్నాలు కనిపించడం లేదా?

ఇదో దుర్మార్గ ప్రభుత్వం రైతు ఆత్మహత్యాయత్నాలు కనిపించడం లేదా? 3 నెలల్లో భూమి సమస్యలు పరిష్కరిస్తాం అన్న హామీ ఏమైంది? ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ హైదరాబాద్, మహా: ప్రజా పాలన

విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించుకోవాలి : ఎంఈఓ.

మహా, నడిగూడెం: విద్యార్థులు మంచి ఆలోచన దృక్పథాన్ని అలవరసుకోవాలని, చదువుతో పాటు వారి ఎదుగుదలకు ప్రతిభా పాఠవ పరీక్షలతో పాటు శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించుకోవాలని ఎంఈఓ బి.ఉపేందర్ రావు కోరారు. శుక్రవారం నడిగూడెం మండల

ప్రచారానికి అనుమతి ఇవ్వలేం … టీవీకే పార్టీ చీఫ్ విజయ్‌కి పోలీసులు షాక్…

ప్రచారానికి అనుమతి ఇవ్వలేం టీవీకే పార్టీ చీఫ్ విజయ్‌కి పోలీసులు షాక్ భద్రతా కారణాల వల్ల అనుమతి ఇవ్వలేమని స్పష్టం తమిళనాడు, మహా: కరూర్ దుర్ఘటన తర్వాత పునః ప్రారంభించ తలపెట్టిన తమిళగ వెట్రి

ఐదేళ్లూ సిద్ధరామయ్యే…..

ఐదేళ్లూ సిద్ధరామయ్యే ఎమ్మెల్యేలతో గ్రూప్‌లు కట్టడం నా రక్తంలోనే లేదు మొత్తం 140 మంది శాసనసభ్యులు నా ఎమ్మెల్యేలే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ స్పష్టం కర్ణాటక,మహా: ముఖ్యమంత్రిగా ఐదేళ్లూ సిద్ధరామయ్యే కొనసాగుతారని డిప్యూటీ