Mahaa Daily Exclusive

సోనియా,రాహుల్‌కు షాక్..

సోనియా,రాహుల్‌కు షాక్ నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కొత్త ఎఫ్‌ఐఆర్‌ మరో ఆరుగురిపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు ఢిల్లీ, మహా: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలకు అనుహ్య పరిణామం ఎదురైంది. ఢిల్లీ ఈవోడబ్ల్యూ

సర్కార్ దుర్మార్గమైన ఆలోచన మానుకోవాలి..?

సర్కార్ దుర్మార్గమైన ఆలోచన మానుకోవాలి..? రేగడి దోస్వాడ అసైన్డ్ భూమి రైతులకు శాశ్వత పట్టాలి ఇవ్వాలి…. పేదల భూములు లాక్కోవాలని చూస్తే సిపిఎం ఊరుకోదు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కడిగాళ్ల భాస్కర్

జాగృతి జనంబాట రీస్టార్ట్….

జాగృతి జనంబాట రీస్టార్ట్  కోడ్ కారణంగా నిలిచిపోయిన ‘జనంబాట’ డిసెంబర్ 4 నుంచి యాత్ర పునఃప్రారంభం హైదరాబాద్, మహా: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘జాగృతి జనంబాట యాత్ర’పై మరో కీలక నిర్ణయం

మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పార్కులు:‘వీ-ఎనేబుల్ గ్రాడ్యుయేషన్ వేడుక’లో మంత్రి శ్రీధర్ బాబు

మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పార్కులు ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి చేసేలా ప్రణాళికలు ‘వుమెన్ ఎంపవర్ మెంట్’ ఇంటి నుంచే మొదలవ్వాలి ‘వీ-ఎనేబుల్ గ్రాడ్యుయేషన్ వేడుక’లో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, మహా: రాష్ట్రంలోని

గుడ్‌న్యూస్ … తెలుగు సహా 7 భాషల్లో… ఫ్రీగా 482 టీవీ ఛానెళ్లు 48 రేడియో ఛానెళ్లు…

హైదరాబాద్, మహా: ప్రాంతీయ భాషా ఛానెళ్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో మీడియా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి, ప్రాంతీయ భాషల ప్రాముఖ్యతను పెంచేందుకు.. కీలక ముందడుగు వేసింది. ప్రసార భారత ఆధ్వర్యంలో నడుస్తున్న

తెలంగాణను ఏటీఎంగా మార్చే కుట్ర….

తెలంగాణను ఏటీఎంగా మార్చే కుట్ర హెచ్ఐఏఎల్టీపీ స్కాం.. కాంగ్రెస్ లక్ష్యం 5 లక్షల కోట్లు దోచుకోవడమే రాహుల్ గాంధీ మౌనం.. రూ. 5 లక్షల కోట్ల దోపిడీకి ఆమోదమేనా? కాంగ్రెస్ భూ బకాసురులకు తెలంగాణ

దంతెవాడలో 37 మంది మావోయిస్టుల సరెండర్….

దంతెవాడలో 37 మంది మావోయిస్టుల సరెండర్. * హింసారహిత బస్తర్ దిశగా కీలక అడుగు * ఛత్తీస్‌గఢ్ పోలీసుల సంచలన విజయం. * రూ. 65 లక్షల బహుమతి మావోయిస్టులు లొంగుబాటు. * ప్రభుత్వ

నవంబర్ గోల్డెన్ మంత్.. భారత క్రీడా చరిత్రలో స్వర్ణ అధ్యాయం…

నవంబర్ గోల్డెన్ మంత్..  భారత క్రీడా చరిత్రలో స్వర్ణ అధ్యాయం క్రీడా రంగం గడిచిన నెలలో రికార్డుల మోత అంగారకుడి తరహా వాతావరణంలోనూ యువత డ్రోన్లను ఎగరేశారు ‘మన్ కీ బాత్’ 128వ ఎపిసోడ్‌లో

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొండగట్టు ప్రమాదం:కేటీఆర్

‘ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొండగట్టు ప్రమాదం’ సర్వం కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్న కేటీఆర్ డిమాండ్. హైదరాబాద్, మహా : కొండగట్టు ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

జనంబాట సరే సర్పంచ్ ఎన్నికల మాటేమిటి ?

జనంబాట సరే సర్పంచ్ ఎన్నికల మాటేమిటి ? జాగృతి తరపున టార్చ్ లైట్ వేసి చూసినా ఎక్కడా హడావుడి కనబడటంలేదు. హైదరాబాద్, మహా : బీఆర్ఎస్ లో సస్పెండైన దగ్గర నుండి కల్వకుంట్ల కవిత