చిత్రపురి కాలనీ అక్రమాల కేసు…

చిత్రపురి కాలనీ అక్రమాల కేసు 15 మందిని బాధ్యులను చేస్తూ ఫైనల్ రిపోర్ట్ ఫైనల్ రిపోర్టులో కొమర వెంకటేష్, వినోద్ బాల, కాదంబరి కిరణ్, తమ్మారెడ్డి భరద్వాజ్ – 2005 నుంచి 2020 వరకూ
ఛత్తీస్గఢ్లో రక్తపాతం…..

ఛత్తీస్గఢ్లో రక్తపాతం. * భీకర ఎన్కౌంటర్లో 12 మంది నక్సల్స్ మృతి. * ముగ్గురు జవాన్లు అమరులు. * స్వాధీనమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలు. * ఇంకా భద్రతా దళాల అధీనంలో ఘటనా స్థలం.
సర్పంచ్ స్థానానికి… ఒకే కుటుంబంలో ఐదుగురు పోటీ…

సర్పంచ్ స్థానానికి… ఒకే కుటుంబంలో ఐదుగురు పోటీ ముగ్గురు అన్నదమ్ములు, అత్తా, కోడళ్లు పోటీ చేయడంతో రికార్డుల్లోకి హీరాపూర్ ఆదిలాబాద్, మహా : ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ
దివ్యంగులలో ఆత్మస్థైర్యాన్ని నింపుదాం: కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె సి రాజు.

విజయనగరం జిల్లా,మహా: దివ్యంగుల లో ఆత్మస్తైర్యాన్ని పెంపొందించవలసిన భాద్యత సమాజం పై వున్నదని కారుణ్య ఫౌండేషన్ చైర్మన్ జె సి రాజు అన్నారు.బుధవారం నాడు స్థానిక బొబ్బిలి కారుణ్య కార్యాలయంలో ప్రపంచ దివ్యంగుల దినోత్సవాన్ని
ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ….

ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ ప్రధాని మోడీతో పాటు పలువురు మంత్రులతో భేటీ రాహుల్, ప్రియాంక, ఖర్గేలకూ ఆహ్వానం తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ఆహ్వానం న్యూఢిల్లీ, మహా : ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డి బుధవారం
పవన్ ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకమే : జాగృతి అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్, మహా : తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రజలు ఏనాడూ ఎవరి
నా వ్యాఖ్యలను వక్రీకరించారు…. ఢిల్లీలో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి…

న్యూడిల్లీ, మహా : కొత్తగా నియామకమైన డీసీసీ అధ్యక్షుల సమావేశఁలో తాను చేసిన వ్యాఖ్యలపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన అంశాలను ముందూ
హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్

హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ హైదరాబాద్, మహా : డీసీసీ అధ్యక్షుల కీలక భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హిందూ
భూ సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్స్: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

భూ సమస్యలపై త్వరలో ట్రిబ్యునల్స్ ఒకే గొడుగు కిందకు ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ ద్వంద్వవైఖరి నాటి మున్సిపల్ మంత్రి ముడుపులు తీసుకొని ల్యాండ్ కన్వర్షన్ చేశారు రెవెన్యూ మంత్రి పొంగులేటి
పీచుపల్లి సర్పంచ్ ఏకగ్రీవం: రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులు! ఇచ్చిన హామీ మేరకు రూ.10 లక్షలు కేటాయించనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్!

పీచుపల్లిలో సర్పంచ్ పదవి ఏకగ్రీవం బీజేపీ బలపర్చిన అభ్యర్ధి రాజిరెడ్డి ఒక్కరే నామినేషన్ గ్రామాభివ్రుద్దికి రూ.10 లక్షల నిధులు కేటాయిస్తానన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధి కోసం
