ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం ట్యూమర్ తో సమానం

ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం ట్యూమర్ తో సమానం ట్యూమర్లకు ఆపరేషన్లు చేస్తున్నానన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ 2026 లో లక్ష కోట్ల ప్రభుత్వ భూముల కబ్జాల నుంచి కాపాడటమే లక్ష్యమని వెల్లడి హైదరాబాద్,
హిల్ట్ పాలసీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్ట్ నోటీసులు…

హిల్ట్ పాలసీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్ట్ నోటీసులు రికార్డులను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని కోరిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. విచారణ 29 కి వాయిదా హైదరాబాద్, మహా : హైదరాబాద్
త్వరలో అర్బన్ హౌసింగ్ పాలసీ:మంత్రి పొంగులేటి

త్వరలో అర్బన్ హౌసింగ్ పాలసీ మార్చిలోగా లక్ష ఇళ్ళలో గృహప్రవేశాలు జూన్ నాటికి మరో రెండు లక్షలు ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు మధ్యతరగతి ప్రజలకు ఓఆర్ఆర్ చుట్టూ నిర్మాణం
పంచాయతీ ఎన్నికల్లో… ఏకగ్రీవాల్లో టాప్ లో నిలిచిన వికారాబాద్ జిల్లా…

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల్లో టాప్ లో నిలిచిన వికారాబాద్ జిల్లా తర్వాతి స్థానంలో నిలిచిన ఆదిలాబాద్ జిల్లా ఏకగ్రీవాల జాబితా విడుదల చేసిన ఎస్ఈసీ హైదరాబాద్, మహా : తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో
ఓయూ పనుల్లో విద్యార్థులకే ప్రాధాన్యం…

ఓయూ పనుల్లో విద్యార్థులకే ప్రాధాన్యం చారిత్రక భవనాలను సంరక్షిస్తూనే నూతన భవనాల నిర్మాణం ఈ నెలాఖరు నాటికి అభివృద్ధి పనులపై తుది నిర్ణయం ఓయూ అభివృద్ధి పనులపై సమీక్షలో సీఎం ఎ.రేవంత్ రెడ్డి 10న
భర్త ఎమ్మెల్యే… సర్పంచ్ బరిలో దిగిన భార్య…

భర్త ఎమ్మెల్యే సర్పంచ్ బరిలో దిగిన భార్య నామినేషన్ దాఖలు చేసిన నజ్మాహెప్తుల్లా రెండు సార్లు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గా చేసిన ప్రజా ప్రతినిధి మెదక్, మహా : రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల ప్రక్రియలో
అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్

అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్ యెస్ బ్యాంక్ కేసులో రూ.1,120 కోట్ల ఆస్తులు జప్తు ఇప్పటి వరకు ఈడీ జప్తు చేసిన ఆస్తుల విలువ రూ. 10,117 కోట్లు ముంబై, మహా :
విమానాన్ని పేల్చేస్తాం..

విమానాన్ని పేల్చేస్తాం హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కస్టమర్ సపోర్ట్ కేంద్రానికి ఈ-మెయిల్ బెదిరింపు అధికారులు అప్రమత్తం.. సురక్షితంగా విమానం ల్యాండింగ్ తనిఖీల తర్వాత ఏం లేదని తేల్చిన
ఇండిగో విమాన సంక్షోభం: ప్రయాణికుల అగచాట్లు

మూడవ రోజు కొనసాగిన ఇండిగో సంక్షోభం శుక్రవారం 400 విమానాలు రద్దు విమానాశ్రయాల్లోనే ప్రయాణీకుల ఆందోళనలు వసతులు కల్పించకపోవడంతో అక్కడే నిద్ర మందులు లేక వృద్ధులు… పిల్లలు విలవిల ప్రత్యామ్నాయ చర్యలపై ఇండిగో నిర్లక్ష్యం
కమలాపురం పంచాయతీ ఏకగ్రీవం….

* సర్పంచిగా వడ్డె సులోచన… ఉప సర్పంచిగా దూదిపాళ్ల భాస్కర్రావు * ఏకగ్రీవం కావడంలో సీఎం రేవంత్ పీఆర్వో, ఎన్ఆర్ఐల కృషి…. కారేపల్లి, మహా: సింగరేణి మండలం కమలాపురం పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్ల
