తెలంగాణ లో జనసేన…. పవన్ కల్యాణ్ మాస్టర్ స్కెచ్…

తెలంగాణ లో జనసేన పవన్ కల్యాణ్ మాస్టర్ స్కెచ్ నేడు పది జిల్లాల నేతల కీలక భేటీ హైదరాబాద్, మహా : తెలంగాణలో జనసేన పార్టీని విస్తృతస్థాయిలో తీసుకువెళ్లాలని సూచించిన పార్టీ అధ్యక్షులు పవన్
కాంగ్రెస్ వైఖరితో రాజ్యాంగం ఖూనీ. …స్పీకర్ తీర్పుపై హరీశ్ రావు నిప్పులు…..

హైదరాబాద్, మహా. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వెలువరించిన తీర్పుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ముఖ్యమంత్రి
పసుపు రైతుల అభ్యున్నతే ధ్యేయం…

పసుపు రైతుల అభ్యున్నతే ధ్యేయం. * విలువ జోడించిన ఉత్పత్తులే ముద్దు. * పసుపు ధరల స్థిరత్వానికి పసుపు మండలి నడుం బిగించాలి. * పసుపు సదస్సులో మంత్రి తుమ్మల దిశానిర్దేశం . హైదరాబాద్,
‘టీటీఏ’ సంస్థ కృత్రిమ అవయవాల పంపిణీ… కొనసాగుతున్న ‘టీటీఏ’ సేవా డేస్ 2025..

హైదరాబాద్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ‘టీటీఏ సేవా డేస్ 2025’లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా హయత్నగర్లోని పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్
హైదరాబాద్ కు చేరుకున్న రాషఅట్రపతి ముర్ము…

హైదరాబాద్ కు చేరుకున్న రాషఅట్రపతి ముర్ము ఐదు రోజుల విడిది కోసం రాక హకీంపేట ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన గవర్నర్, మంత్రులు హైదరాబాద్, మహా : శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది
ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త …సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు….

హైదరాబాద్, మహా : సంక్రాంతి పండగ సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లు ప్రకటించగా తాజాగా మరో 16 ప్రత్యేక రైళ్లను నడపాలని
హైదరాబాద్ను ఉగ్రవాదుల అడ్డాగా మార్చారు: సిడ్నీ కాల్పుల ఘటనపై సీఎం రేవంత్కు ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక

ఓవైసీ గడ్డ ఉగ్రవాదుల అడ్డాగా మారింది సీఎం గారూ చర్యలు తీసుకోండి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక హైదరాబాద్, మహా : ఆస్ట్రేలియా సిడ్నీలోని ఉగ్రవాద కాల్పుల ఘటనకు హైదరాబాద్ కనెక్షన్ ఉండటం కలకలం
సంగారెడ్డిలో లక్ష మందితో భారీ సభ….

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ సభ. * రాముడి పేరుతో బీజేపీ విభజన రాజకీయం. *:నెహ్రూ, గాంధీల చరిత్ర చెరిపే కుట్ర! * మోదీకి నెహ్రూను విమర్శించే అర్హత లేదు. * ప్రజా సమస్యలు
జర్మనీలో రాహుల్ గాంధీ పర్యటన…..

జర్మనీలో రాహుల్ గాంధీ పర్యటన. * బీఎండబ్ల్యూ కేంద్రం సందర్శన. * భారతీయ నైపుణ్యంపై ప్రశంసలు. ఢిల్లీ, మహా. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన ఐరోపా పర్యటనలో భాగంగా
న్యాయం ఆలస్యమైతే ప్రజాస్వామ్యానికే నష్టం: బీజేపీ నియంతృత్వ ధోరణులపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్

హైదరాబాద్ “Longing for Justice… Continuous Denial of Bail and Caging Dissent” కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయం ఆలస్యమైతే
