ఆరావళి పర్వతాల్లో మైనింగ్ నిషిద్ధం…..

ఆరావళి పర్వతాల్లో మైనింగ్ నిషిద్ధం. * పర్యావరణ పరిరక్షణలో కీలక ముందడుగు.. * అరవళి గుట్టల్లో ఇక మైనింగ్ ఆగిపోవాల్సిందే. * కేంద్ర పర్యావరణ శాఖ సంచలన నిర్ణయం. హైదరాబాద్, మహా. ప్రపంచంలోనే అత్యంత
ఎన్నికలొస్తే ఖైరతాబాద్ బీఆర్ఎస్ దే …. బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జీ మన్నె గోవర్ధన్ రెడ్డి

మహా : ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎపుడు ఎన్నికలు జరిగినా బిఆర్ఎస్ పార్టీ విజయం తథ్యమని ఖైరతాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గం ఖైరతాబాద్ డివిజన్లో అంజన్
తెలంగాణ రైజింగ్ 2047: క్యూర్, ప్యూర్, రేర్ లక్ష్యాలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను సాధించడంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్ధేశం చేశారు. నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో తెలంగాణను
బంగ్లాదేశ్లో ఆగని మతోన్మాద వికటాట్టహాసం: హిందూ గృహాలపై దాడులు.. ప్రాణభయంతో కంచెలు దాటుతున్న బాధితులు

* బంగ్లాదేశ్లో ఆగని మతోన్మాద వికటాట్టహాసం. * చట్టోగ్రామ్లో హిందూ గృహాలపై దాడులు * ప్రాణభయంతో కంచెలు దాటి పరారైన బాధితులు. * ఈ ఏడాదిలో 258 దాడులు.. 27 మంది మృతి. *
మేడారం స్వస్తిక చిహ్నంపై వివాదం….

* మేడారం స్వస్తిక చిహ్నంపై వివాదం. * తిరగబడిన స్వస్తిక మా ఆదివాసీ ఆచారం. * ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఆ గుర్తు సరైనదే. * మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్, మహా.
తెలంగాణలో నూతన సంవత్సర జోష్…..

* తెలంగాణలో నూతన సంవత్సర జోష్. * అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు. * వేడుకల వేళ మారిన విక్రయ సమయాలు. హైదరాబాద్, మహా. నూతన సంవత్సర (2026) వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పి.జి.టి సస్పెన్షన్

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పి.జి.టి సస్పెన్షన్ కరీంనగర్ మహా : మానకొండూరు సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల పిజిటిగా విధులు నిర్వహిస్తున్న గోలి జగన్నాథంను విధుల నుండి సస్పెన్షన్ చేస్తూ కరీంనగర్
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ శుభవార్త….

* తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ శుభవార్త. * 71,387 మందికి డీఏ ప్రయోజనం. * డీఏ పెంపు దస్త్రంపై డిప్యూటీ సీఎం సంతకం. హైదరాబాద్, మహా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల్లో
మదర్సా టీచర్లకు రక్షణ కవచం తొలగింపు. ..యోగి సర్కార్ సంచలన నిర్ణయం.

* మదర్సా టీచర్లకు రక్షణ కవచం తొలగింపు. * యోగి సర్కార్ సంచలన నిర్ణయం. * మదర్సాల్లో అక్రమాలపై ఇక పోలీసుల నేరుగా చర్యలు. హైదరాబాద్, మహా. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో
