Mahaa Daily Exclusive

పండగ వేళ ప్రయాణికులను దెబ్బ తీసిన రైల్వే…

పండగ వేళ ప్రయాణికులను దెబ్బ తీసిన రైల్వే పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి ఎంత పెంచారంటే మహా : భారతదేశంలో రైలు చార్జీలు భారీగా పెరిగాయి. ఈ ధరల పెంపు

ఫోన్ ట్యాపింగ్ కేసు: ఆరా మస్తాన్ విచారణ పూర్తి…

ఫోన్ ట్యాపింగ్ కేసు: ఆరా మస్తాన్ విచారణ పూర్తి. * 2020 నుంచే నిఘా ఉందన్న అనుమానం. హైదరాబాద్, మహా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం…

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్‌కు చెందిన నలుగురు మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఢీకొట్టిన క్వాలిస్   నంద్యాల, మహా : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం

రైతు భరోసాపై సర్కార్ క్లారిటీ: అసలైన సాగుదారులకే సాయం.. రియల్ ఎస్టేట్ వెంచర్లపై శాటిలైట్ నిఘా!

* రైతు భరోసా ఆగదు.. * అసత్య ప్రచారాలు నమ్మొద్దు. * అసలైన సాగుదారులకే రైతు భరోసా! * శాటిలైట్ నిఘాలో రియల్ ఎస్టేట్ వెంచర్లు. * జర్మన్ టెక్నాలజీతో క్షేత్రస్థాయి పరిశీలన.. పారదర్శకంగా

రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

లక్షెట్టిపేట,మహా,డిసెంబర్ 26:రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు.శుక్రవారం లక్షెట్టిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు సీఎం,డిప్యూటీ సీఎం,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చిత్ర

న్యూ ఇయర్ వేళ ‘జీరో డ్రగ్స్’ లక్ష్యం: పటిష్ట నిఘా ఉండాలన్న సీపీ సజ్జన్నార్.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

న్యూ ఇయర్ వేళ జీరో డ్రగ్స్ లక్ష్యంగా పోలీసుల చర్యలు పటిష్ట నిఘా ఉండాలన్న సీపీ సజ్జన్నార్ హైదరాబాద్, మహా : నూతన సంవత్సర వేడుకల వేళ నగరంలో డ్రగ్స్ కట్టడిపై హైదరాబాద్‌ నగర

మద్యం మత్తులో భార్య కిరాతకం: భర్తను గొడ్డలితో 26 వేట్లు పొడిచి హత్య…

* మద్యం మత్తులో భార్య కిరాతకం: భర్తను గొడ్డలితో 26 వేట్లు పొడిచి హత్య * కాన్పూర్‌లో దారుణం. * భార్యాభర్తల గొడవ.. గొడ్డలితో వేటాడి చంపిన వీరాంగన. * తాగిన మైకంలో విచక్షణ

వేములవాడ రాజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు…..

* వేములవాడ రాజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. * దర్శనానికి 5 గంటల సమయం. * రాజన్న సన్నిధిలో కోడె మొక్కుల కోలాహలం. * పోలీసుల భారీ బందోబస్తు. వేములవాడ,మహా. రాజన్న క్షేత్రం భక్తజన

రాష్ట్రపతి చేతుల మీదుగా పీఎం రాష్ట్రీయ బాల్ పురస్కారాల ప్రదానం….

బాల మేధావుల సాహసానికి జాతీయ వందనం. రాష్ట్రపతి చేతుల మీదుగా పీఎం రాష్ట్రీయ బాల్ పురస్కారాల ప్రదానం.   ఢిల్లీ,మహా.   తమ వయసును మించిన ధైర్యసాహసాలు ప్రదర్శించిన చిన్నారులను, వివిధ రంగాల్లో అసాధారణ

ఐపీఎల్ రికార్డు వీరుడికి దేశ అత్యున్నత గౌరవం…రాష్ట్రపతి భవన్‌లో మెరిసిన యువ క్రికెటర్.

ఐపీఎల్ రికార్డు వీరుడికి దేశ అత్యున్నత గౌరవం. * రాష్ట్రపతి భవన్‌లో మెరిసిన యువ క్రికెటర్. * వైభవ్ సూర్యవంశీని వరించిన ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌’. * అతి చిన్న వయసులో