హైదరాబాద్లో మళ్లీ డ్రగ్స్ కలకలం…

హైదరాబాద్లో మళ్లీ డ్రగ్స్ కలకలం .. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి కోసం గాలింపు మాసబ్ట్యాంక్ పరిధిలో డ్రగ్స్ దందా హైదరాబాద్, మహా డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ,
పేదరికాన్ని జయించాలంటే చదువే ఆయుదం:-ఏపీ ముఖ్యమంత్రి

పేదరికాన్ని జయించాలంటే చదువే ఆయుదం దేశంలో వివత్తులు వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ ట్రస్ట్ బాసట ఎన్టీఆర్ ట్రస్ట్ లో చదివిన విద్యార్థులు అనేక రంగాల్లో స్థిరపడ్డారు. -ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు గండిపేట కుటీరంలోని ఎన్టీఆర్
కారేపల్లిలో కల్తీ మద్యం కలకలం: వైన్స్ యజమాని ఇంట్లోనే బాటిళ్ల లభ్యత.. కేసును నీరుగార్చేందుకు ఎక్సైజ్ అధికారుల యత్నం?

కారేపల్లిలో కల్తీ మద్యం… *వైన్స్ షాప్ యజమాని ఇంట్లో లభ్యమైన బాటిళ్లు *స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు *తూతూమంత్రం కేసుతో వైన్ షాప్ యజమానిని కాపాడే యత్నం *ఎక్సైజ్ అధికారుల తీరుపై అనుమానాలు కారేపల్లి,
భద్రాద్రి జిల్లా పోలీస్ వార్షిక నివేదిక: 326 మంది మావోయిస్టుల లొంగుబాటు, రూ. 30 కోట్ల గంజాయి స్వాధీనం

జిల్లాలో ఏడాది కాలంలో 326 మంది మావోయిస్టుల లొంగుబాటు * సుమారుగా 30 కోట్ల రూపాయల గంజాయి స్వాధీనం * సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు * మీడియా సమావేశంలో వివరాలను
నార్సింగి మంచిరేవులలో భూవివాదం: భారీ బందోబస్తు మధ్య సర్వే నెంబర్ 491లో అధికారుల తనిఖీలు

నర్సింగి మంచిరేవుల లో వివాదస్పదంగా మారిన సర్వే నెంబర్ 491 భూమి. స్వస్తిక్ హౌజింగ్ సొసైటీ కి నార్సింగీ ఓల్డ్ ముస్లిం గ్రేవ్ యార్డ్ కమిటీ మద్య వివాదం . దౌర్జన్యంగా గ్రేవ్ యార్డ్
