Mahaa Daily Exclusive

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత…. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం…

హైదరాబాద్, మహా : తెలంగాణ మాజీ సర్పంచులు తమ పెండింగ్ బిల్లుల కోసం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు గడుస్తున్నా, గతంలో గ్రామ పంచాయతీల్లో

అమెరికాలో ఘోర ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరు యువతుల దుర్మరణం

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం తెలంగాణకు చెందిన ఇద్దరు యువతుల దుర్మరణం హైదరాబాద్, మహా : అమెరికాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం చెందారు. చదువు, భవిష్యత్

అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై గళాన్ని వినిపించిన ఎమ్మెల్యే రంగారెడ్డి…

తుర్కయంజాల్ చెరువు కబ్జా తీరుపై అసెంబ్లీలో మాట్లాడారు… రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, సోమవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో నియోజకవర్గంలోని సమస్యలపై మాట్లాడుతూ… ఇబ్రహీంపట్నం నియోజకవర్గ

అరెస్టులతో మాజీ సర్పంచుల గొంతు నొక్కలేరు: రాష్ట్ర సర్పంచుల సంఘం ధ్వజం

 అరెస్టులతో మాజీ సర్పంచుల గొంతు మూయలేరు.. పెండింగు బిల్లులు అడిగితే అక్రమ అరెస్టులా?? రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అమనగల్లు, మహా: తెలంగాణ వ్యాప్తంగా గ్రామపంచాయతీలలో ఎన్నో అభివృద్ధి

ప్రజా ఆరోగ్య సమస్యను పట్టించుకోని ప్రభుత్వం..! జనావాసాల్లో డంపింగ్ యార్డు శాపంగా మారింది – కవిత..

ప్రజా ఆరోగ్య సమస్యను పట్టించుకోని ప్రభుత్వం • ముఖ్యమంత్రి పై ఘాటు వాఖ్యలు •జనం బాటలో భాగంగా డంపింగ్ యార్డు సందర్శించిన కవిత •జనావాసాల్లో డంపింగ్ యార్డు శాపంగా మారింది – కవిత ఆమనగల్లు,

శంకర్పల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్కతల సురేందర్ గౌడ్ ఏకగ్రీవం..!

శంకర్పల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్కతల సురేందర్ గౌడ్ ఏకగ్రీవం ప్రతి గ్రామం సమగ్ర అభివృద్ధి సాధించేలా కృషి: సురేందర్ గౌడ్ మండల అధ్యక్షునికి పలువురి శుభాకాంక్షలు   రంగారెడ్డి జిల్లా ప్రతినిధి

‘శాస్త్రీయ అలైన్మెంట్తో ఏర్పాటు చేసిన రోడ్డు నిర్మించాలి’..

ఆమనగల్లు, మహా: శాస్త్రీయ అలైన్మెంట్ ఏర్పాటు చేసిన త్రిబుల్ ఆర్ నిర్మాణం చేపట్టాలని సెన్సులేని రింగ్ రోడ్డు వద్దని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా

చెంచుల నివాసాలకు కవిత..! అచ్చంపేటలో జనంబాట..

అచ్చంపేట, మహా జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలోని అప్పాపూర్ చెంచు పెంటను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా చెంచు పెంటలోని చెంచుల నివాసాలకు వెళ్లి వారి

పాలమూరు-రంగారెడ్డికి ఎన్నో కష్టాలు..! ఇప్పటిదాకా సగం వ్యయమే.. పూర్తి కావాలంటే ఇంకా 20వేల కోట్లు..

పాలమూరు-రంగారెడ్డికి ఎన్నో కష్టాలు ఇప్పటిదాకా సగం వ్యయమే.. పూర్తి కావాలంటే ఇంకా 20వేల కోట్లు బీఆర్ఎస్‌ హయాంలో చిన్నచూపే పొలిటికల్ యుద్దానికే ప్రాజెక్టు వినియోగం.. గోదావరి ప్రాజెక్టులతో పోలిస్తే నిర్లక్ష్యం ఇప్పటిదాకా పాలమూరుకు రూ.32వేల

జనగామలో బీఆర్ఎస్‌ను ఢీకొట్టే దమ్ము కాంగ్రెస్‌కు లేదు  : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి..

జనగామ, మహా : జనగామ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంద‌ని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తామే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నామ‌ని