Mahaa Daily Exclusive

స్వర్ణగిరి క్షేత్రంలో ధనుర్మాస శోభ..!

యాదాద్రి : యాదాద్రి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ధనుర్మాసోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఈ నెల 30న జరగనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ యంత్రాంగం

జనావాసాల్లో డంపింగ్ యార్డు శాపం.. ముఖ్యమంత్రి ‘చెత్తశాఖ’ మంత్రిలా వ్యవహరిస్తున్నారు: కల్వకుంట్ల కవిత

ప్రజా ఆరోగ్య సమస్యను పట్టించుకోని ప్రభుత్వం * ముఖ్యమంత్రి పై ఘాటు వాఖ్యలు •జనం బాటలో భాగంగా డంపింగ్ యార్డు సందర్శించిన కవిత •జనావాసాల్లో డంపింగ్ యార్డు శాపంగా మారింది – కవిత ఆమనగల్లు,

శంకర్పల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్కతల సురేందర్ గౌడ్ ఏకగ్రీవం

శంకర్పల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్కతల సురేందర్ గౌడ్ ఏకగ్రీవం ప్రతి గ్రామం సమగ్ర అభివృద్ధి సాధించేలా కృషి: సురేందర్ గౌడ్ మండల అధ్యక్షునికి పలువురి శుభాకాంక్షలు రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

శాస్త్రీయ అలైన్మెంట్ తోనే ‘త్రిబుల్ ఆర్’ నిర్మించాలి: కల్వకుంట్ల కవిత

‘శాస్త్రీయ అలైన్మెంట్తో ఏర్పాటు చేసిన రోడ్డు నిర్మించాలి’ ఆమనగల్లు, మహా: శాస్త్రీయ అలైన్మెంట్ ఏర్పాటు చేసిన త్రిబుల్ ఆర్ నిర్మాణం చేపట్టాలని సెన్సులేని రింగ్ రోడ్డు వద్దని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా