Mahaa Daily Exclusive

క్రిస్మస్ విందుకు హాజరైన మన్నెగోవర్ధన్ రెడ్డి

ఖైరతాబాద్, మహా ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి వెంకటేశ్వర కాలనీ డివిజన్ నాయుడు నగర్ లో నిర్వహించిన క్రిస్మస్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో వెంకటేశ్వర