Mahaa Daily Exclusive

కట్టు కథలకు భయపడను..నైనీ బొగ్గు గని మైనింగ్ టెండర్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన భట్టి

కట్టు కథలకు భయపడను సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు నైనీ బొగ్గు గని మైనింగ్ టెండర్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన భట్టి కొత్తగా టెండర్లు పిలవాలని సింగరేణి యాజమాన్యానికి ఆదేశం హైదరాబాద్, మహా :

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు భారీ జరిమానా విధించిన డీజీసీఏ….

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు భారీ జరిమానా విధించిన డీజీసీఏ రూ.50 కోట్ల డిపాజిట్‌కు సైతం ఆదేశాలు న్యూఢిల్లీ, మహా : డిసెంబర్ 2025లో దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు, ఆలస్యానికి సంబంధించి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్

మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు…

మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు విధుల్లో 42 వేల మంది సిబ్బంది 1418 ఎకరాల్లో పార్కింగ్ ములుగు, మహా : ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరకు సర్వం సిద్ధమయ్యాయి. ఈసారి

అథ్లెటిక్స్ పోటీల ప్రారంభానికి హాజరైన కంది శ్రీనివాస రెడ్డి

ఆదిలాబాద్ మ‌హా: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి

రేపు ఆసిఫాబాద్ జిల్లాకు మంత్రి జూపల్లి

  ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం ఎక్సైజ్, పర్యాటకం, సంస్కృతి మరియు పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. కాగజ్ నగర్ పట్టణం యల్లగౌడ్ తోటలోనీ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా

పాలేరులో మారుతున్న సమీకరణాలు: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతల వలస

పాలేరులో మారుతున్న సమీకరణాలు కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతల వలస – *మంత్రి పొంగులేటి సమక్షంలో చేరిన గుర్రాలపాడు నేత బుర్ర మహేష్ ఖమ్మం, మహా : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ

25 ఏళ్లుగా అడవే ప్రపంచం…

25 ఏళ్లుగా అడవే ప్రపంచం అడవే ఆ కుటుంబానికి ఆత్మబంధువు తెలుగురాష్ట్రాల సరిహద్దు అడవిలో మానవీయ గాథ (మహా , భద్రాచలం) పాతికేళ్ళుగా ఆ కుటుంబం అడవిలోనే ఉంది. జంతువులూ, పాములు వారిని ఏం