Mahaa Daily Exclusive

హైదరాబాద్‌లో కాలేజీ విద్యార్థుల డ్రగ్స్ కలకలం: ఐదుగురి అరెస్ట్

హైదరాబాద్, మహా: హైదరాబాద్‌లోని పంజాగుట్టలో పోలీసులు డ్రగ్స్ కేసులో ఐదుగురు కాలేజీ విద్యార్థులను అరెస్టు చేశారు. నాగార్జున సర్కిల్ వద్ద వీరిని 10 గ్రాముల ఎండీఎంఏతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒకే కాలేజీకి చెందిన వీరు

భారత రాజ్యాంగంలో.. ఓటు హక్కు విలువైనది…

భారత రాజ్యాంగంలో.. ఓటు హక్కు విలువైనది…. దేశంలో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి ఇబ్రహీంపట్నం ఆర్డిఓ అనంతరెడ్డి… రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేటీఆర్ షాక్…

మహా : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. ఈ

బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి ఆకస్మిక మృతి

చంపాపేట్ : ఎల్‌బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని చంపాపేట్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైటెక్ సిటీలోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స