Mahaa Daily Exclusive

తగ్గట్టుగా లేని ‘సాగుభూమి’ రిజిస్ట్రేషన్లు: గతేడాది కంటే రూ. 90 కోట్ల ఆదాయం తగ్గుదల

క్రయవిక్రయాల్లో ‘సాగుభూమి’ వెనుకబాటు గత ఏడాది కన్నా రూ.90.19 కోట్లు తక్కువ రాబడి రిజిస్ట్రేషన్ల శాఖ నివేదికలో వెల్లడి హైదరాబాద్, మహా : రాష్ట్రంలో సాగు భూముల క్రయవిక్రయాల్లో స్తబ్ధత కొనసాగుతోంది. ఈ ఆర్థిక

రూ. 270 కోట్ల మోసం… వైట్ వాటర్ కన్ స్ట్రక్షన్ సంస్థపై చీటింగ్ కేసు నమోదు

హైదరాబాద్, మహా : సొంతింటి కలను సాకారం చేస్తామని నమ్మించి కోట్లు కొల్లగొట్టి ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ లో భారీ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైట్

రేవంత్, కేసీఆర్‌లు రాహు కేతువులు: రాష్ట్ర ప్రజలకు బీజేపీ చీఫ్ రాంచందర్ రావు పిలుపు

రేవంత్, కేసీఆర్ లు రాహు, కేతువులు వారిద్దరి నుంచి రాష్ట్రాన్ని కాపాడండి అమృత్ పథకంతో కొత్తగూడెం కార్పొరేషన్ ను అభివృద్ధి చేస్తాం బీజేపీ చీఫ్ రాంచందర్ రావు కొత్తగూడెం, మహా : సీఎం రేవంత్

ప్రధాన శీర్షిక: కీలక కేసుల డేటా భద్రం: ఎఫ్ఎస్‌ఎల్ అగ్నిప్రమాద వార్తలపై శిఖా గోయల్ స్పష్టత

కీలక కేసుల డాటా సురక్షితం జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారం ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఆధారాలు చెక్కు చెదరలేదు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై డైరెక్టర్ శిఖా గోయల్ స్పష్టత హైదరాబాద్,

డిజిటల్ మీడియా నమ్మదగిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి :సమాచార కమిషన్ మాజీ చైర్మన్ విజయబాబు

విజయవాడ, మహా : డిజిటల్ న్యూస్ మీడియా ఛానళ్లకు అవార్డులు అందజేయడం తెలుగు రాష్ట్రాలలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కార్యక్రమం విజయవాడలోని హోటల్ లీలా గ్రాండ్‌లో ఘనంగా నిర్వహించారు.