Mahaa Daily Exclusive

సీఎం చంద్రబాబుతో ముగిసిన తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ.

అమరావతి : సీఎం చంద్రబాబుతో ముగిసిన తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ. రెండు రాష్ట్రాల మధ్య రహదారులు, పాండురంగపురం సారపాక భద్రాచలం కొవ్వూరు లైన్ సాధన కోసం రైల్వే లైన్‌ పై చర్చ జరిగింది..

కాంగ్రెస్ లో చేరిన ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ …. కండువా కప్పి స్వాగతించిన సుదర్శన్ రెడ్డి….

ఆదిలాబాద్ . ప్రజాస్వామ్యంలో అభివృద్ధి కోసం కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం సరైన దేనని ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల పార్లమెంటు ఇంచార్జి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు .అదిలాబాద్ మున్సిపల్ చైర్

చైర్మన్ ఎన్నిక నేటికీ వాయిదా….

చైర్మన్ ఎన్నిక నేటికీ వాయిదా…. చైర్మన్ ఎన్నిక ఓటింగ్ లో పాల్గొన్న ఎమ్మెల్యే రంగారెడ్డి… సభ్యుల మధ్య వాగ్వాదం..సభలో గందరగోళం… ఎన్నిక వాయిదా పడడంతో వెన్న దిరిగిన ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఉత్కంఠత నెలకొంది…

“తగ్గిన సీట్లు.. పెరిగిన ఓట్లు: నారాయణపేట్, భైంసా, కరీంనగర్‌లలో కమల వికాసం” – బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

సీట్లు తక్కువైనా ఓట్లు పెరిగాయి నారాయణపేట్, భైంసాతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ లు దక్కాయి ఎంఐఎంకు ఓట్లు తగ్గినా ప్రభావం చూపింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హైదరాబాద్, మహా : మునిసిపల్

బీజేపీ ఆశలు అడియాశలేనా?

బీజేపీ ఆశలు అడియాశలేనా? తెలంగాణలో అధికారం కలేనా సందిగ్ధంలో అధిష్టానం పార్టీ పరిస్థితి పోస్టుమార్టం జరగాలంటున్న శ్రేణులు హైదరాబాద్, మహా : తెలంగాణలో అధికారం సాధించాలనే బీజేపీ ఆశలు ఇప్పట్లో నెరవేరే పరిస్థితి కనిపించడం

విశాఖపట్టణం కేంద్రంగా.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రైల్వే జోన్…

విశాఖపట్టణం కేంద్రంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రైల్వే జోన్ 3 డివిజన్లకు పరిమితం కానున్న దక్షిణ మద్య రైల్వే విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ కేంద్రంగా కార్యకలాపాలు హైదరాబాద్, మహా

ఏపీలో టెక్ పాలన గ్రేట్…

ఏపీలో టెక్ పాలన గ్రేట్ ఆర్జీజీఎస్ సందర్శన అనంతరం బిల్ గేట్స్ వ్యాఖ్య డేటాలేక్, సంజీవని, అమరావతి ప్రాజెక్టుల గురించి గేట్స్‌కు వివరించిన సీఎం ప్రజల జీవితాల్లో ఆర్టీజీఎస్ మార్పు తెస్తోందన్న సీఎం చంద్రబాబు

కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే గూడెం

కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే గూడెం పటాన్‌చెరులో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ తిరిగి స్వంత గూటికేనా? హైదరాబాద్, మహా : పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్‌కు గట్టి షాక్

రాజకీయాలకు జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై: మేఘా గ్రూపులో కీలక పదవి.. కార్పొరేట్ బాటలో మాజీ సీబీఐ అధికారి

ఇక మేఘా గ్రూపు ఉద్యోగిగా సీబీఐ మాజీ జేడీ రాజకీయాల్లో సక్సెస్ రాకపోవడంతో దారి మార్చిన లక్ష్మీనారాయణ హైదరాబాద్, మహా : సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ మేఘా గ్రూపులో ఉద్యోగంలో చేరారు. ఈవీ

నేడే 11 మున్సిపాలిటీలకు ‘పరోక్ష’ పోరు: ఛైర్మన్ పీఠాలపై ఉత్కంఠ.. అదృష్టం ఎవరిని వరించేనో?

11 మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్ల ఎన్నిక నేటికి ప్రకటించిన ఎస్ఈసీ కొందరికి అనూహ్యంగా వరించిన అదృష్టం హైదరాబాద్, మహా : రాష్ట్రంలోని 11 మునిసిపాలిటీలకు ఛైర్ పర్సన్లు, వైస్ ఛైర్మన్ల పదవుల ఎన్నికను రాష్ట్ర ఎన్నికల