ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ వివాహానికి హాజరై వధూవరులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు..

కొల్లూరు ఐనా ఈవెంట్ స్పేస్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ వివాహానికి హాజరై వధూవరులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నటుడు
మాదిగ ఉపకులాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీఠ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!

హైదరాబాద్, మహా మాదిగల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మద్దతిస్తూ అండగా నిలిస్తే మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన
సివిల్స్ లో మెరిసిన 20 మంది రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం లబ్ధిదారులు..! విజేతలను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి ..

సివిల్స్ లో మెరిసిన 20 మంది రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం లబ్ధిదారులు సింగరేణి ఉద్యోగి కుమార్తె జి .సృజనకు 55 ర్యాంకు విజేతలను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్,
అప్పుడు వైఎస్.. ఇప్పుడు రేవంత్.. కాంగ్రెస్ పై పట్టు సాధించడంలో అసాధ్యులు..!

అప్పుడు వైఎస్.. ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్ పై పట్టు సాధించడంలో అసాధ్యులు పార్టీని గుప్పిట్లో పెట్టుకోవడంలో సఫలమైన నేతలు వేం నరేందర్ రెడ్డి ఎంపికతో నిరూపణ రేవంత్ మార్క్ పాలిటిక్స్ అంటున్న కాంగ్రెస్ శ్రేణులు
చారిత్రక నిర్ణయం తీసుకున్న కర్నాటక ప్రభుత్వం..! మైనర్లకు నో సోషల్ మీడియా..

చారిత్రక నిర్ణయం తీసుకున్న కర్నాటక ప్రభుత్వం మైనర్లకు నో సోషల్ మీడియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అసెంబ్లీలో ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య బెంగళూరు, మహా : కర్ణాటక ప్రభుత్వం
అస్సాంలో కుప్పకూలిన సుఖోయ్ యుద్ధవిమానం..! ఇద్దరు పైలట్లు మృతి..

మహా : అస్సాంలో గురువారం సాయంత్రం భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధవిమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. ఈ ఘటనపై వైమానిక దళం విచారణ ప్రారంభించింది. ప్రమాదంలో మృతిచెందిన
ఐ అండ్ పీఆర్ కార్యాలయంలో ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం..

ఐ అండ్ పీఆర్ కార్యాలయంలో ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం హాజరైన స్పెషల్ కమిషనర్ ప్రియాంక హైదరాబాద్, మహా : జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహిస్తున్న
యూపీఎస్ సీ సివిల్స్ ఫలితాలు విడుదల..! టాపర్స్ వీరే..

న్యూఢిల్లీ, మహా : భారత దేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్ష (యూపీఎస్ సీ సీఎస్ఈ 2025) తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోటీ పడిన ఈ పరీక్షలో
సీఎం గారూ ఫ్లైఓవర్ సంగతి తేల్చండి..! రేవంత్ కు లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, మహా : అంబర్పేట ఫ్లై ఓవర్ కింద ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో
ఇన్స్టా పరిచయం తల్లి బంగారం అమ్మేసి ప్రియుడికి ఖరీదైన బైక్ కొనిచ్చిన యువతి..!

ఇన్స్టా పరిచయం తల్లి బంగారం అమ్మేసి ప్రియుడికి ఖరీదైన బైక్ కొనిచ్చిన యువతి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన విస్తుపోయిన పోలీసులు సిరిసిల్ల, మహా : సోషల్ మీడియా పిచ్చిలో పడిపోతున్న యువత
