Mahaa Daily Exclusive

జమిలి ఎన్నికల వల్ల రాష్ట్ర ఎన్నికల ప్రాధాన్యత తగ్గుతుంది : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్

  మహా వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలి ఎన్నికల వల్ల రాష్ట్ర ఎన్నికల ప్రాధాన్యత తగ్గిపోతుందని, కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి అధికారాలన్నీ వెళతాయని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మండిపడ్డారు. జమిలి ఎన్నికల విధానంపై

రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ ధ్రువీకరణ పత్రాల స్వీకరణ….

హైదరాబాద్, మహా : రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం ఎన్నికల అధికారి నుండి ధ్రువీకరణ పత్రాలను వీరిద్దరూ స్వీకరించారు. అసెంబ్లీ ప్రాంగణంలో

రాష్ట్రంలో నడుస్తోంది కాంగ్రెస్ పాలనా? మజ్లిస్ పాలనా బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశ్న

హైదరాబాద్, మహా : తెలంగాణలో ప్రజాపాలన నడవడం లేదని, రజాకార్‌ పాలన నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ధ్వజమెత్తారు. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతీ నిర్ణయం తీసుకునే ముందు ఓవైసీని అడిగిన తర్వాతే

ఒలింపిక్స్ లక్ష్యంగా ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’: అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాల ఆధునీకరణకు సీఎం రేవంత్ ఆదేశం!

ఒలింపిక్స్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించాలి నగరంలోని స్టేడియాలను ఆధునీకరించాలి క్రీడలపై సమీక్షలో సీఎం సీఎం రేవంత్‌ హైదరాబాద్, మహా : యంగ్ ఇండియా స్పోర్ట్స్

ఖైరతాబాద్ మంచినీటి సమస్యపై సీజీఎంను కలిసిన ఎంజీఆర్……

  ఖైరతాబాద్, మహా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో వేసవికాలంలో నీటి సమస్యల కొరత లేకుండా చూడాలని సోమవారం సంబంధిత జలమండలి చీఫ్ జనరల్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమస్యను

జిల్లాలో అభివృద్ధి పనులను, పెండింగ్ ఫైళ్లను పరిష్కరించాలి — మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మందమర్రి, మహా : మంచిర్యాల జిల్లాలో వివిధ అభివృద్ధి పనులను, పెండింగ్ ఫైళ్లను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో చేపట్టిన ప్రజాపాలన –

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్ ప్రజాప్రతినిధులు: మొదటి మూడు స్థానాల్లోనూ ఏపీ ఎమ్మెల్యేలదే హవా!

దేశంలోని మహిళా ప్రజాప్రతినిధులలో 14 మంది బిలియనీర్లు మొదటి మూడు ప్లేసులూ ఏపీ ఎమ్మెల్యేలవే ఏపీలోని 24 మంది మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి రూ.74 కోట్లు తెలంగాణలోని 11 మంది మహిళా ప్రజాప్రతినిధుల

ఏపీ కాంగ్రెస్ లో విషాధం…… కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత…..

హైదరాబాద్, మహా : కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మరణించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కాంగ్రెస్ నుంచి 5 సార్లు లోక్ సభకు

ఎనిమిదేళ్ల యుద్ధానికైనా సిద్ధం.. అమెరికా, ఇజ్రాయెల్‌కు లొంగే ప్రసక్తే లేదు: ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి

యుద్ధం ఎనిమిదేళ్ళు జరిగినా అమెరికా, ఇజ్రాయెల్‌కు లొంగే ప్రసక్తే లేదు ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్ధుల్ మజీద్ హకీమ్ ఇలాహీ న్యూఢిల్లీ, మహా : పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు…..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు సీబీఐ పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు 23 మందికి నోటీసులు జారీ న్యూఢిల్లీ, మహా : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో