Mahaa Daily Exclusive

ఉద్యమకారులకు న్యాయం జరగాలి:ఇబ్రహీంపట్నం అధ్యక్షులు మహేందర్

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం (టియుఎఫ్) అధ్యక్షులు ఓరుగంటి ఆనంద్ అన్న పిలుపుమేరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షులుగా బుట్టి మహేందర్ ను నియమించడం జరిగింది. టియుఎఫ్ రాష్ట్ర వర్కింగ్

ఖానాపూర్ లో ఇందిరమ్మ చీరల పంపిణీ….

ఖానాపూర్ లో ఇందిరమ్మ చీరల పంపిణీ కౌన్సిలర్ భార్గవిరాజు చేతుల మీదుగా అందజేత రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రోత్సాహకంగా అందిస్తున్న ఇందిరమ్మ చీరలను, ఖానాపూర్ గ్రామంలో కౌన్సిలర్ భార్గవిరాజు

అగ్రరాజ్యంలో అంబానీ సామ్రాజ్యం…..

అగ్రరాజ్యంలో అంబానీ సామ్రాజ్యం అమెరికాలో 27లక్షల కోట్ల ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు ప్రపంచ రాజకీయ సమీకరణలు మార్చనున్న ప్రాజెక్ట్ (మహా ప్రత్యేకం) అగ్రరాజ్యం అమెరికా గడ్డపై భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగుపెట్టడం

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం……

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కామాఖ్య-చర్లపల్లి మధ్య రైలు ప్రారంభించిన మోదీ మహా అసోం, రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ

భారత్ బాధపడితే మేం కూడా బాధపడతాం :ఇరాన్ రాయబారి ఫతాలీ

  మహా భారత్, ఇరాన్ మధ్య ఉన్న సంబంధాలు అత్యంత బలమైనవని, ఉమ్మడి ప్రయోజనాలు, విలువల పునాదిపై ఇవి నిర్మితమయ్యాయని భారత ఇరాన్ రాయబారి డాక్టర్ మొహమ్మద్ ఫతాలీ స్పష్టం చేశారు. ఇరు దేశాలు