హైవే ప్రయాణికులకు ఝలక్…. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధర పెంపు….

హైదరాబాద్, మహా : జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఎన్హెచ్ఏఐ ఝలక్ ఇచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఏప్రిల్
పార్లమెంట్ మెట్లపై టిఫిన్ చేస్తారా? రాహుల్ గాంధీపై అమిత్ షా నిప్పులు….

అల్పాహారం ఎక్కడ తీసుకోవాలో కూడా రాహుల్ కు తెలియదా ఆయన చర్యలను ఏ భారతీయుడు సమర్థించడు పార్లమెంట్ మెట్లపై టీ, పకోడీ తింటారా అస్సాం పర్యటనలో అమిత్ షా ఆగ్రహం మహా : ప్రధాని
డ్రగ్స్ కేసు ఎఫెక్ట్: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్పై టీడీపీ సస్పెన్షన్ వేటు..?

టిడిపి నుంచి పుట్టా సస్పెండ్…!? డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీ ఎంపీ తీరుపై టీడీపీ సీరియస్ విచారణకు కమిటీ వేయనున్న పార్టీ నిజమని తేలితే చర్యలు తధ్యం సీరియస్ గా తీసుకున్న అధినేత చంద్రబాబు
మత సామరస్యంతోనే తెలంగాణ అభివృద్ధి: ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

మీ ఆశీస్సులు ప్రభుత్వానికి కావాలి కలిసిమెలిసి తెలంగాణను ముందుకు తీసుకెళ్దాం ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, మహా : మతాల మధ్య చిచ్చు పెట్టడం తెలంగాణ రాష్ట్రంలో చెల్లదని కాదని సీఎం
నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 20 శాతం కోటా: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి

రాబోయే పదవుల్లో మహిళకు 20 శాతం ఛైర్మన్ లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో మహిళలకు పెద్దపీఠ డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్టుబడడం సిగ్గుచేటు మహిళా కాంగ్రెస్ ప్రమాణస్వీకారంలో టీపీసీసీ చీఫ్
ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్పై సీఎం చంద్రబాబు ఆగ్రహం: వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశం

ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్పై .వెంటనే నివేదిక ఇవ్వండి ఎవరినీ ఉపేక్షించేది లేదు టీడీపీ స్టేట్ చీఫ్ పల్లాను ఆదేశించిన చంద్రబాబు విజయవాడ, మహా మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీ
మూసీపై ఇప్పటివరకు డీపీఆర్ విడుదల చేయకపోవడం వెనుక మోసం :జాగృతి అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్, మహా : మూసీపై ఇప్పటివరకు ప్రభుత్వం డీపీఆర్ను ఎందుకు విడుదల చేయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. పూర్తి డీపీఆర్ విడుదల చేయకపోవడం వెనుక మోసం ఉందని, మూసీ భూములను
లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.300 కోట్ల పెట్టుబడులు :మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, మహా : అమెరికాకు చెందిన కేంబ్రిడ్జ్ ఐసోటోప్ ల్యాబొరేటరీస్, స్థానిక కెమ్ తత్వ చిరల్ సొల్యూషన్స్ సంయుక్తంగా అధునాతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. ఈ కంపెనీలు వచ్చే మూడేళ్లలో
ఘనంగా ముగిసిన మహిళల హాకీ వరల్డ్ క్వాలిఫయింగ్ పోటీలు…

ఘనంగా ముగిసిన మహిళల హాకీ వరల్డ్ క్వాలిఫయింగ్ పోటీలు తెలంగాణ క్రీడా రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన క్రీడా వేడుక హైదరాబాద్, మహా : నగరం మరోసారి అంతర్జాతీయ క్రీడా వేదికగా నిలిచింది. నగరంలోని
మాజీ డీజీపీ ‘‘దొర’’కు ‘‘బండి’’ నివాళి..

మాజీ డీజీపీ ‘‘దొర’’కు ‘‘బండి’’ నివాళి రిటైర్డ్ డీజీపీ దొర సేవలను స్మరించుకున్న కేంద్ర మంత్రి హెచ్.జె.దొర నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన బండి సంజయ్ హైదరాబాద్, మహా: ‘‘నిజాయితీ, క్రమశిక్షణ, ధైర్యానికి