Mahaa Daily Exclusive

పార్లమెంట్‌ సెషన్స్‌కు ప్రముఖులు…

పార్లమెంట్‌ సెషన్స్‌కు ప్రముఖులు సోమవారం పార్లమెంట్‌ సెషన్స్‌కు హాజరైన శశిథరూర్‌, కంగనా రనౌత్‌, అఖిలేశ్‌ యాదవ్‌. గ్యాస్‌ కొరత విషయంలో పార్లమెంట్‌ ఆవరణలో ప్రొటెస్ట్‌ చేస్తున్న ప్రియాంక గాంధీ, కాంగ్రెస్‌ ఎంపీలు

యుద్ధం సాకు.. దళారుల దోపిడీ అన్ స్టాపబుల్: గ్యాస్ సిలిండర్ల మాయాజాలంలో నెలకు రూ. 190 కోట్ల కుంభకోణం!

* ‘యుద్ధం’ నెపంతో సామాన్యుడిపై దోపిడీ దండా.. * పగటిపూటే రూ. 1500 లకు గ్యాస్ బండ! * గ్యాస్ డీలర్ల మాయాజాలంలో వందల కోట్ల కుంభకోణం.. 30 శాతం సిలిండర్ల దారి మళ్లింపు!

గండిపేటలో విషాదం: ఈతకు వెళ్లి ఇస్తాం చెరువులో మునిగి ముగ్గురు యువకుల మృతి…

రంగారెడ్డి రాజేంద్రనగర్ గండిపేట్ లో విషాదం చోటుచేసుకుంది. గండిపేట్ మండలంలోని ఇస్తాం చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. సమాచారం ప్రకారం… ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన ముగ్గురు యువకులు లోతైన