సహస్రను అభినందించిన కౌన్సిలర్ మాణెమ్మ

మహా : సంగారెడ్డి : భైంసా లో నిర్వహించిన కేలో ఇండియా లో గోల్డ్ మెడల్ సాధించిన నందిగారి సహస్ర ను వారి తల్లి దండ్రులు సంతోష్ మంజుల ను మంగళవారం సదాశివపేట 6వ
భక్తి’ పాటల మంగ్లీ నోట పచ్చి ‘బూతు’ పాట…… దేశవ్యాప్తంగా భగ్గుమన్న నెటిజన్లు. …యూట్యూబ్ నుంచి వీడియో డిలీట్!

హైదరాబాద్, మహా. బాణీ ఏదైనా, పాట ఏదైనా తనదైన గొంతుతో ఉర్రూతలూగించే సింగర్ మంగ్లీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ పెను వివాదంలో చిక్కుకున్నారు. శివరాత్రి, బోనాలు అనగానే ముందుగా గుర్తొచ్చే మంగ్లీ.. ఇప్పుడు పచ్చి
పశ్చిమాసియా రణభేరి…..

పశ్చిమాసియా రణభేరి. * భవిష్యత్ వ్యూహాలపై భారత్ అప్రమత్తం. * నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన అత్యవసర కేంద్ర కేబినెట్ భేటీ. ఢిల్లీ, మహా. ప్రపంచ పటంలో పశ్చిమాసియా అగ్నిగుండంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో,
మద్యపాన రహిత గ్రామంగా నంది కంది ….మార్పు దిశగా కీలక అడుగు….

మహా: సంగారెడ్డి ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని నంది కంది గ్రామం సామాజిక మార్పులో ఆదర్శంగా నిలిచింది. గ్రామస్థుల ఆరోగ్యం, కుటుంబాల ఆర్థిక అభివృద్ధి, శాంతిభద్రతలను మెరుగుపరచడమే లక్ష్యంగా గ్రామంలో సంపూర్ణ
మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు….

మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసు. విచారణ వేగవంతం.. అసలు సూత్రధారుల వేట! డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు! హైదరాబాద్, మహా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్
ఢిల్లీలో దారుణం. …రీల్స్ పిచ్చికి బలైన యువకుడు….

హైదరాబాద్, మహా. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం యువత చేస్తున్న ప్రమాదకర స్టంట్లు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ (దల్లూపురా) ప్రాంతానికి చెందిన పవన్ (29)
భద్రాద్రికి మహర్దశ: రూ. 300 కోట్లతో ఆలయ అభివృద్ధి.. సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్ దంపతులు!

భద్రాద్రికి మహర్దశ. * రూ. 300 కోట్లతో ఆలయ అభివృద్ధి ప్రణాళికలు. * సీతారాముల కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ దంపతులు. * ఉగాది నుంచి భద్రాచలంలో బ్రహ్మోత్సవాల కోలాహలం. * గవర్నర్కు ముందస్తు ఆహ్వానాలు.
హైదరాబాద్లో భారీగా కుళ్లిన చికెన్ పట్టివేత: బార్లు, రెస్టారెంట్లకు విషతుల్యమైన మాంసం సరఫరా!

హైదరాబాద్లో దారుణం. బార్లు, రెస్టారెంట్లకు కుళ్లిన చికెన్ సరఫరా. 800 కిలోల మాంసం పట్టివేత! హైదరాబాద్, మహా. నగరంలో పెరుగుతున్న చికెన్ ధరలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో
ఒంటరి యువతే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల వల….

ఒంటరి యువతే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల వల. * డేటింగ్ యాప్స్ పేరుతో హనీట్రాప్.. వీడియో కాల్ చేస్తే నిలువు దోపిడీయే! * ఏఐ వీడియోలతో ఆకర్షణ.. మార్ఫింగ్ తో బ్లాక్మెయిలింగ్. * సైబర్
విలవిలలాడుతున్న పౌల్ట్రీ సామ్రాజ్యం..

విలవిలలాడుతున్న పౌల్ట్రీ సామ్రాజ్యం.. ఉభయ రాష్ట్రాల్లో ‘కొక్కెర’ సృష్టిస్తున్న మారణహోమం! రోజుకు 8 కోట్ల గుడ్లు.. వందల కోట్ల టర్నోవర్. నేడు నిలువునా కూలుతున్న ఏపీ, తెలంగాణ కోళ్ల పరిశ్రమ! క్షణాల్లో ఖాళీ అవుతున్న
